వరంగల్

చిన్న మండలాలతో పరిపాలనా సులభతరం అవుతుంది

 రైతు బంధు సమితి అధ్యక్షులు వీరగాని సాంబయ్య… మండల సాధన సమితి రిలే నిరాహారదీక్షకి మద్దతు.. ములుగు బ్యూరో,ఆగస్ట్10(జనం సాక్షి):- చిన్న మండలాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ …

గిర్నిగడ్డ ప్రాంతంలో 8,9 వార్డులలో బిజెపి నాయకుల జెండా పంపిణీ

   జనగామ (జనం సాక్షి)ఆగస్ట్10: మన భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని  ఇచ్చిన పిలుపుమేరకు ఆజాది  క అమృత్ …

నియోజకవర్గంలో దాటిన అభిమానం…….

టేకుమట్ల.ఆగస్టు(జనంసాక్షి)భూపాలపల్లి నియోజకవర్గం దాటిన అభిమానం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్,తెలంగాణ రాష్ట్ర  నాయకుడు నీలం మధు కు టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన కొలుగూరి …

పోచమ్మ తల్లి దేవాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నల్లబెల్లి ఆగస్టు 10 (జనం సాక్షి): మండలంలోని లెంకాలపెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి దేవాలయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. …

జాతీయ జెండాల పంపిణీ

జనగామ టౌన్,ఆగస్టు10(జనంసాక్షి) భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75  సంవత్సరాలు అయిన సందర్భంగా భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ఆజాది  క అమృత్ మహోత్సవం సందర్భంగా …

వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలి

గుడిహత్నూర్: ఆగస్టు 9( జనం సాక్షి)భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘానంగా నిర్వహించాలని ఎంపీడీఓ సునీత అన్నారు  మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల నిర్వాహణ పై సర్పంచులు …

*సింగరాజుపల్లి ని మండలంగా ప్రకటించండి*

 *దేవరుప్పుల,ఆగస్టు  (జనం సాక్షి) :* మండలంలోని సింగరాజు పల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని సింగరాజుపల్లి గ్రామ  సాధన సమితి సభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి …

*బియ్యపు గింజ పరిమాణంలో ‘జాతీయ జెండా’ను రూపొందించిన స్వర్ణకారుడు..

    దేవరుప్పుల, ఆగస్టు  (జనం సాక్షి):      దేవరుప్పుల  మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తుడిమిల్ల మహేంద్రాచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు.75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం’ …

జాతీయత భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి…

-కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ ఆగస్టు9(జనం సాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రజలను ప్రభావింతులను చేస్తూ ఎక్కువగా పాల్గొనేలా చేసి జాతీయత భావాన్ని …

ఘనంగా ప్రారంభించిన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు…

ఊరుకొండ, ఆగస్టు 8 (జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 75వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఊరుకొండ మండల పరిధిలోని ఊర్కొండపేట, నర్సంపల్లి గ్రామపంచాయతీలలో ఇంటింటికి …