వరంగల్

ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం

-సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయి త ప్రకాశ్ రెడ్డి భూపాలపల్లి టౌన్ ఆగస్టు …

పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు.

కేసముధ్రం ఆగస్టు 25 జనం సాక్షి  / మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో గురువారం బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన స్థానిక సర్పంచ్ మామిడి …

శాగంటి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం

హన్మకొండ బ్యూరో చీఫ్ 25 జనంసాక్షి కాకతీయవిశ్వ విధ్యాలయంలో  గురువారం 22వ స్నాతకోత్సవాన్ని ఘణంగ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాకతీయ విశ్వవిధ్యాలయం దూరవిద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ …

వన్నాల శ్రీరాములు కు అభినందనలు

వరంగల్ ఈస్ట్ ఆగస్టు 25(జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్  వరంగల్ జిల్లా బిజెపి చేరికల కమిటీ చైర్మన్గా నియమించిన …

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందజేత

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి)  లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో గురువారం రామన్నపేట హంటర్ రోడ్డు ఆర్యవైశ్య హైస్కూల్ విద్యార్థులకు లయన్ బరుపాటి …

వినియోగదారుల సంఘాల సమాఖ్య కోఆర్డినేటర్ గా పూర్ణచంద్రరావు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి) జాతీయ వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ గా వరంగల్ నగరానికి చెందిన తోట పూర్ణచందర్రావు నియమితులయ్యారు. ఈ మేరకు …

కరీమాబాద్ లో కరపత్రాల ఆవిష్కరణ

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 25(జనం సాక్షి) అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని  కరీమాబాద్ అంబేద్కర్ భవనం ఆవరణలో అంబేద్కర్ భవన్ కమిటీ . అంబేద్కర్ యువజన సంఘము …

భార్గవ షోరూం ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు క్రీడా సామాగ్రి పంపిణీ

పినపాక నియోజకవర్గం ఆగష్టు 25 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని భార్గవ్ షోరూం యాజమాన్యం ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం మల్లెల మడుగు డి …

రైతులందరూ ఆగస్టు 31 లోగా ఈ కేవైసీ ఆన్లైన్ చేసుకోవాలి

ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే పీఎం కిసాన్ నగదు జమ కానుంది. – డీఏవో భూక్య చత్రు నాయక్ డోర్నకల్ ఆగస్టు-24 (జనంసాక్షి న్యూస్) ప్రధానమంత్రి …

అటవీ అధికారులపై దాడిచేసిన వారిపై కేసు నమోదు*

*14 రోజుల రిమాండ్ కు తరలింపు* అటవీ అధికారులపై దాడులు  చేసిన పలువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. ఎస్సై …