వరంగల్

గ్రీవెన్స్ డే రద్దు….

 -జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య…. జనగామ కలెక్టరేట్ ఆగస్టు  (జనం సాక్షి): ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ డే …

42 వడివిజన్లో 10 గం.ల 10 ని.ల కార్యక్రమాన్ని నిర్వహించిన “గుండు చందనపూర్ణచందర్”*

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 07(జనం సాక్షి)            డెంగ్యూ మరియు మలేరియా జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా …

పారిశుద్ధ్య పనుల కోసం తానే డ్రైవర్ గా మారిన పంచాయతీ కార్యదర్శి.

దుబ్బాక 07,ఆగష్టు ( జనం సాక్షి ) అంకితభావంతో పనిచేసే ఉద్యోగులు కొంతమంది మాత్రమే ఉంటారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయడంతో పాటు అందరి మన్నాళ్లు పొందడం …

శ్రీ రామసేన యూత్ నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్షోత్సవాలు.

దుబ్బాక 07, ఆగష్టు ( జనం సాక్షి ) భారత ప్రభుత్వం,నెహ్రూ యువ కేంద్రం ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15 వరకు …

దివ్యాంగులకు చేయూత

– హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థ డోర్నకల్ ఆగస్టు   జనం సాక్షి దివ్యాంగులైన పిల్లలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హెల్పింగ్ హాండ్స్,సర్వెంట్స్ ఆఫ్ చారిటీ సేవా సంస్థలు,ఎన్పిఆర్డి …

జనని స్తన్యం.. జన్మ ధన్యం..

– తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం డోర్నకల్ ఆగస్టు 7 (జనం సాక్షి) డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దు..ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లి …

నర్సంపేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం

ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకల నిర్వహణకు ఆదేశాలు వరంగల్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): నర్సంపేట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి బర్త్‌ డే వేడుకలను …

వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల ఎంపిక సరిగాలేదు…

ఏటూరునాగారం,ఆగష్టు6(జనంసాక్షి):- వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని స్థానిక తెరాస నేతలు ఏటూరునాగారం తహశీల్దారుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెరాస జిల్లా నాయకులు తుమ్మ …

– వైభవంగా కుంకుమ పూజలు

చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్ 04)  : చండ్రుగొండలో జరిగే సాయిబాబా మహాలక్ష్మి అమ్మవార్ల  విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం  సందర్భంగా  చండ్రుగొండలో ఆధ్యాత్మికత  సంతరించుకుంది. 5  రోజుల ప్రతిష్ట …

వరద ముంపు ప్రాంతాల్లో బాధితుల ఎంపిక సరిగాలేదు

ఏటూరునాగారం,ఆగష్టు5(జనంసాక్షి):- వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని స్థానిక  తెరాస నేతలు ఏటూరునాగారం తహశీల్దారుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెరాస జిల్లా నాయకులు తుమ్మ …