అంతర్జాతీయం

120కి చేరిన టిబెటన్ల సంఖ్య

బీజింగ్‌: టిబెటన్ల ఆత్మాహుతులు కొనసాగుతూనే ఉఆన్నయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు యువ బౌద్ధ సన్యాసులు ఆత్మార్పణం చేసుకున్నారు. మరో చోట …

ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.

సమాజ్‌వాది పార్టీ నేత హత్య

గ్రేటర్‌ నోయిడా: సమాజ్‌ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్‌ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న …

బంగ్లాదేశ్‌ ఘటనలో 140కి చేరిన మృతుల సంఖ్య

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా శివారులోని సవార్‌ ప్రాంతంలో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ …

ఇరాక్‌లో హింసాకాండ..49 మంది మృతి

కిర్కుక్‌:ఇరాక్‌లో మంగళవారం భద్రతా బలగాలకు, నిరసనకారులకు మద్య జరిగిన ఘర్షణలో 49 మంది మృతిచెందారు. ఘర్షణల నేపథ్యంలో ఇద్దరి సున్నీ మంత్రులు పదవుల నుంచి తప్పకున్నారు. షియా …

నోరు జారాడంతో నిరసన చేపట్టిన భాజపా

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఒకరు మరోసారి నోరు జారారు. సత్యదేవ్‌ కటారే అనే నాయకుడు భిండ్‌ జిల్లాలో జరిగిన ఒక …

బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిగా నియమితులైన హమీద్‌

ఢాకా : బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ …

చైనాలో భూకంపం , 156 మంది దుర్మరణం

బీజింగ్‌ : చైనాలోని సిచువాస్‌ ప్రావిన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంపంలో 156 మంది మృతి చెందగా దాదాపు 5,500మంది గాయపడ్డారు .రిక్టర్‌ స్కేల్‌పై దీని …

ఆర్‌ఎస్‌ఐ మృతదేహం కోసం పోలీసుల విశ్వప్రయత్నం

ఛత్తీస్‌గఢ్‌, జనంసాక్షి: బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీసు స్టేషన్‌ పరిధి అటవీ ప్రాంతంలోనున్న ఆర్‌ఎస్‌ఐ వరప్రసాద్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందకు పోలీసులు విశ్వప్రయత్న చేస్తున్నారు. వరప్రసాద్‌ మృతదేహం …

చైనాలో భారీ భూకంపం వల్ల 30 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని సిచాన్‌ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7గా నమోదైంది. ఈ ఘటనలో 30 మందికిపైగా మృతి చెందగా.. …