జాతీయం

ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న విలాస్‌రావు అంత్యక్రియలు

లాటూర్‌: నిన్న కన్నుమూసిన కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్థివశరీరాన్ని ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం లాటూర్‌కు …

విలాస్‌రావ్‌ అంత్యక్రియలకు హజరుకానున్న ప్రదాని,సోనియాగాంధీ

లాతూరు: నిన్న స్వర్గస్తుడైన కేంద్ర మంత్రి, మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ అంత్యక్రియలకు ప్రదాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీలు …

16 నాటికి ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి …

రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు …

దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలి

పేదరికం, అనారోగ్యరహిత భారత్‌గా ఆవిర్భవించాలి స్యాతంత్య్ర దినోత్సవ సందేశంలో భారత రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యులు కావాలని, …

రాష్ట్రపతి అవార్డులకు ఎంపికైన ముగ్గురు రాష్ట్ర పోలీసులు

న్యూడిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు విశిష్ట సేవా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీసులు ఎంపికయ్యారు. …

అసోంలో సోనియా పర్యటన

గౌహతి, ఆగస్టు 13 (జనంసాక్షి): అసోంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ పర్యటించారు. ఆమె వెంట కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్‌ …

ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్‌

‘స్వాతంత్య్ర’ వేడుకలకు ముందు హైజాక్‌ ! అల్లర్లు సృష్టించేందుకు ‘లష్కరే’ కుట్ర నిఘా వర్గాల అనుమానాలు.. న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి): దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భారత …

రాందేవ్‌ దీక్షకు టీడీపీ మద్దతు

ఢిల్లీ: రాంలీల మైదానంలో రాందేవ్‌ బాబా చేపట్టిన దీక్షకు తెలుగు దేశం మద్దతు తెలియజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ ఎంపీలు కొన్నకల్ల నారాయణ, …

మారుతి మనేసర్‌ ప్లాంట్‌ పున:ప్రారంభానికి పోలీసు రక్షణ

ఢిల్లీ: హింసాత్మక సంఘటనల నేపథ్యంలో జులై21న మూతబడిన మారుతిఫ్లాంట్‌ పున:ప్రారంహంపై మారుతి సుజుకి రేపు నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో సంస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని రాష్ట్ర …