జాతీయం

జెట్‌ ఎయిర్‌వేన్‌ అత్యవసర ల్యాండింగ్‌

నాగ్‌పూర్‌: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వేళ్తున్న జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా దించేశారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో నాగ్‌పూర్‌లోని ఆరంజ్‌సిటీ ఆసుపత్రికి …

అస్సాంలో హింసాత్మక ఘటన ప్రాంతాల్లో సీబీఐ పర్యటన

న్యూఢిల్లీ: అస్సాంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం పర్యటించనుంది. అయా ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించి ప్రాధమిక …

తీరప్రాంత వాసుల తుపాను రక్షణ ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత వాసుల తుపాను కష్టాలను తొలగించడానికి రూ.792 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి ముళ్లపల్లి రామచంద్రన్‌ వెల్లడించారు. సోమవారం …

రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత లేదు: వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత తమ పార్టీకి లేదని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు. బుధవారం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్‌చౌక్‌లో ఆయన …

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి …

రత్నగిరికి గ్యాస్‌ రద్దు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్‌ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం …

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం …

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ …

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ ఆచూకి లభ్యం

ఊపిరిపీల్చుకున్న పోలీసులు, కార్యకర్తలు బెంగళూరు, ఆగస్టు 3 : ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ క్షేమం.. ఊపిరి పీల్చుకున్న మంత్రులు, పోలీసులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు. శుక్రవారం ఉదయం …

బీహార్‌లో పోలీసులకు, మావోయిస్టుల మధ్య కాల్పులు

బీహర్‌: బీహర్‌లోని పాలము ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో భారీగా మందుగుండు సామాగ్రీని పోలీసులు స్వాదినం చేసుకున్నారు.