జాతీయం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు

అవసరమైతే రాజ్యాంగ సవరణ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైతే రాజ్యాంగ సంరణ చేయడానికైనా సిద్దమని ప్రధాని …

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. …

జాతీయ జెండాను అవమానించారంటూ షారుక్‌ఖాన్‌ పై కేసు నమోదు

పుణె: జాతీయ జెండాను అవమానించారంటూ బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ పై పోలిసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్‌లో వీడియోలో షారుక్‌ జాతీయ జెండాను అవమానించారని లోక్‌జనశక్తి పార్టీ …

రేపు సమావేశం కానున్న యూపీఏ సమన్వయ కమిటీ

డిల్లీ: రేపు సాయంత్రం డిల్లీలోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ …

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

ఐఐటీలో ఎంటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చెన్నై: మద్రాస్‌ ఐఐటీలో ఎంటెక్‌ చదువుతున్న మానస అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మానస స్వస్థలం కరీంనగర్‌ జిల్లా అని సమాచారం. …

విఫలమైన నాగ్‌ క్షిపణి పరీక్ష

న్యూడిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపోందిస్తున్న ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ అస్త్రం పరీక్ష ఇటీవల విఫలమైంది.సైన్యానికి చెందిన లెఫ్టినెంట్‌ …

ఉప్పల్‌ సేడియంలో నార్త్‌ స్టాండ్‌కు ‘లక్ష్మణ్‌’ పేరు-హెచ్‌సీఏ

హైదరాబాద్‌: ఉప్పల్‌ సేడియంలో నార్త్‌ స్టాండ్‌కు వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు పెడుతున్నట్లు హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ(హెచ్‌సీఏ) ప్రకటించింది. లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ సంధర్బంగా ఆయనను హెచ్‌సీఏ ఘనంగా సత్కరించింది. …

తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముకంగా లేదు:జవదేకర్‌

ఢిల్లీ: తెలంగాణపై బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సముకంగా లేదని జవదేకర్‌ విమర్శించారు. తెలంగాణ విమోచన దినాన్ని జరిపేందుకు …

మమతా వ్యాఖ్యలపై కోర్టులో పిటీషన్‌

వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు కోల్‌కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు …

వివిధ భాషాకోవిదులకు ప్రణబ్‌ సత్కారం

న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్‌, అరబిక్‌, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను …