జాతీయం

భారత్‌లో విమానాలు హైజాక్‌ చేయాలని ఉగ్రవాదుల కుట్ర

ఢిల్లీ: భారత్‌లో విమానాలు హైజాక్‌ చేయాలని ఉగ్రవాదుల కుట్ర పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ విభాగం నుంచి సమాచారం అగస్ట్‌ 15లోగా విమానాశ్రయాలను హైజక్‌ చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్ర …

35 మంది తీవ్రవాదులు లొంగుబాటు

అసోం : ఈస్టర్న్‌ కమాండ్‌ ఎదుట ఈ రోజు ఉల్ఫా, ఎన్‌డీఎఫ్‌బీ, కేపీఎల్‌ డీ తీవ్రవాదులు 35 మంది లొంగి పోయారు. తీవ్రవాదల నుంచి 19 పిస్టళ్లు, …

హస్తినలో గవర్నర్‌ బీజి బీజి పలువురు నేతలతో భేటీ

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి హమీద్‌అన్సారీ ప్రమాణస్వీకారానికి హాజరైన గవర్నర్‌ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ అయినారు. చిదంబరం, జైపాల్‌రెడ్డి, గులాంనబీతో విడివిడిగా ఆయన సమావేశమయినారు. పాలనపరమైన అంశాలతోపాటు. …

మావోయిస్టు పార్టీ ఒడిషా రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచిపండా బహిష్కరణ

శత్రువుతో చేతులు కలిపి విప్లవ ద్రోహం చేశాడని పార్టీ ఆరోపణ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : సీపీఐ (మావోయిస్టు) ఒడిషా ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి సవ్యసాచి …

సచిన్‌చేతుల మీదుగా సైనానెహ్వాల్‌కు బిఎంమ్‌డబ్ల్యు

భారత ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ జన రల్‌ సెక్రటరీ చాముండేశ్వరీనాథ్‌ సన్మానించను న్నారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఆయన …

ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు అఖిలేష్‌ ప్రారంభోత్సవం

లక్నో, ఆగస్టు 9 (జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ గురువారంనాడు ఢిల్లీ-ఆగ్రా యమునా ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రారంభోత్సవం చేశారు. ఢిల్లీ నుంచి తాజ్‌మహల్‌ కట్టడానికి అతితక్కువ సమయంలో …

యూపీఏ సమావేశంలో ‘ప్రత్యేక’ ప్రస్తావన !

న్యూఢిల్లీ : లోక్‌సభ మొదటి రోజు సమావేశం అనంతరం బుధవారం రాత్రి యూపీఏ సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ కాంగ్రెస్‌ …

యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో …

ఉపసంఘం సిఫార్సులు అభ్యంతరకరం : వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి): బిసి విద్యార్థులకు ఫీజు చెల్లింపుల్లో కోత విధించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులను కాంగ్రెస్‌ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు …

అసోం అల్లర్లపై అట్టుడికిన లోక్‌సభ

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన అధ్వానీ న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అస్సోంలో చెలరేగిన హింసను ఆపడంలో కేంద్ర ప్రభుత్వం విఫల మైందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు …