జాతీయం

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..!

– పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసిన ఉమేశ్‌ జాధవ్‌ – 6న ప్రధాని సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం బెంగళూరు, మార్చి4(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసుల మృతి

భువనేశ్వర్‌,మార్చి1(జ‌నంసాక్షి): ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్‌పహార్‌ సవిూపంలోని జాతీయ రహదారి-49పై …

ఎంపీ, ఉత్తరాఖండ్‌లో.. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఇప్పటికే పొత్తును ప్రకటించగా, తాజాగా మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కలిసి పోటీచేసే స్ధానాలపై ఇరు పార్టీలు ఓ …

దళితుడనే పరమేశ్వర్‌ను సీఎంను కానివ్వలేదు

– కాంగ్రెస్‌ పార్టీతో దళితులు సంతోషంగా లేరు -కర్ణాటక బీజేపీ నేత ఎడ్యూరప్ప బెంగళూరు, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) :  దళితుడిని కాబట్టే తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదంటూ కర్నాటక …

అయిష్టంగానే అణ్వస్త్రదేశంగా భారత్‌

– భద్రత దృష్ట్యా అణ్వస్త్ర దేశంగా మారాల్సి వచ్చింది – మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : అణ్వస్త్ర దేశంగా ఉండడానికి భారత్‌ ఎప్పుడూ …

మోదీ పథకం తుస్సుమంటుంది

– బీఎస్పీ అధినేత మాయావతి పాట్నా, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రైతులు, భూముల్లేని కార్మికుల మధ్య వ్యత్యాసాన్ని మోదీ సర్కార్‌ గ్రహించాలని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. సోమవారం …

కాంగ్రెస్‌ నా ఆఫర్‌ తిరస్కరించింది!

– ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతున్నాం న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తాము ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిందని, వచ్చే ఎన్నికల్లో దేశ రాజధానిలో తాము ఒంటరిగా పోటీ …

ఉగ్రదాడికి ముందు..  ఘాజీతో టచ్‌లోనేఉన్నాం

– విచారణలో వెల్లడించిన పోలీసుల కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు శ్రీనగర్‌, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రెండు రోజుల కిందట ఉత్తరప్రదేశ్‌లో జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను …

నేటి నుంచి ’35 ఎ’పై విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని స్థానికులకు ప్రత్యేక హక్కులు కల్పించే 35-ఎ అధికరణం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం నుంచి విచారణ …

స్టాట్యూ ఆఫ్‌ యునిటి సందర్శనకు ఏర్పాట్లు

ప్రత్యేక సర్క్యూట్‌ రైలు నడిపేందుకు చర్యలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): గుజరాత్‌ స్టాట్యూ ఆఫ్‌ యునిటీని సందర్శించే అవకాశం వచ్చింది. దీనిని చూసి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారత …