జాతీయం

ఎన్నికలకు ముందు దాడులు జరుగుతాయని తెలుసు

వైమానిక దాడులపై ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించరని ప్రశ్న శ్రీనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని జైషే …

17స్థానాల్లో భాజపా పోటీ చేస్తుంది

– ఇప్పటికే 14స్థానాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించాం – టీఆర్‌ఎస్‌ తాటాకు చప్పుళ్లకు భాజపా భయపడదు – తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ న్యూఢిల్లీ, మార్చి11(జ‌నంసాక్షి) : …

విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్‌ ఇప్పించండి

అప్జల్‌గురు తనయుడు గాలిబ్‌ వినతి న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  2001లో పార్లమెంట్‌పై దాడి సూత్రధారి అప్జల్‌ గురు  తనయుడు ఇప్పుడు ఇండియన్‌ పాస్‌పోర్టు కోసం ఎదురు చూస్తున్నాడు. తాను విదేశాల్లో …

ఐసిన్‌కు  నిధులు సమకూరుస్తున్న డాక్టర్‌ అరెస్ట్‌

ముంబై,మార్చి5(జ‌నంసాక్షి):  ఐసిస్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు నిధులు సమకూరు స్తున్నట్లుగా భావిస్తున్న ఓ డాక్టర్‌ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో రిపబ్లిక్‌ డే వేడుకల సమయంలో …

బిజెపి వెబ్‌సైట్‌ హ్యాక్‌

న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  బిజెపికి  చెందిన వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయింది. ఈ విషయంపై కొందరు సోషల్‌ విూడియా యూజర్లు రిపోర్ట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్‌ …

మోదీ మౌనం ఎందుకు?

– బీఎస్పీ అధినేత్రి మాయావతి లఖ్‌నవూ, మార్చి5(జ‌నంసాక్షి) : ఉగ్రస్థావరాలపై దాడిలో ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చాలో స్పష్టం చేయాలని, ఆ విషయంలో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని …

ఆప్‌తో పొత్తు ఉండదు

– రాహుల్‌ ఈవిషయంపై స్పష్టత ఇచ్చారు – ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు ఖాయమైందని, …

రాజీవ్‌ హత్య కూడా యాక్సిడెంటేనా?

– దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : పుల్వామా ఉగ్రదాడిని ‘యాక్సిడెంట్‌’గా పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంపై కేంద్ర విదేశాంగ …

మృతుల సంఖ్యను..  తెలుసుకొనే హక్కు ప్రజలకుంది

– కేంద్రం ఎంతమంది చనిపోయారో స్పష్టత ఇవ్వాలి – సొంతపత్రిక సామ్నాలో పేర్కొన్న శివసేన ముంబయి, మార్చి5(జ‌నంసాక్షి) : ఉగ్ర స్థావరాలపై దాడి సమయంలో చనిపోయిన ఉగ్రవాదుల …

పుల్వామా అమరులకు భారీ విరాళం

110 కోట్లు ప్రకటించిన ముర్తజా అహ్మద్‌ న్యూఢిల్లీ,మార్చి5(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి అమరవీరుల కుటుంబాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు ముర్తజా ఏ హవిూద్‌ అనే శాస్త్రవేత్త. ఒకటి కాదు.. …