జాతీయం

పెళ్లి కానుకగా పెట్రోల్‌ క్యాన్‌

చెన్నై,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పెళ్లికి వెళ్తూ ఖరీదైన గిప్ట్‌ తీసుకెళ్తారు. లేకపోతే వధూవరులకు ఉపయోగపడే వస్తువేదైనా బహుమతిగా ఇస్తారు. కానీ తమిళనాడులోని కడలూరులో కొందరు యువకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. …

ఎయిమ్స్‌లో చేరిన బీహార్‌ సీఎం

– జ్వరం, కీళ్లనొప్పులతో బాధపడుతున్న నితీశ్‌కుమార్‌ – వైద్య సేవలు అందిస్తున్న వెల్లడించిన వైద్యులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మంగళవరాం ఉదయం …

అనారోగ్యంతో విదేశాలకు అజయ్‌ మాకెన్‌

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): అనారోగ్య కారణాలతో ఢిల్లీకి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేశారు. ఆ పార్టీ …

బెయిల్‌ కోసం బిషప్‌ దరఖాస్తు

తిరువనంతపురం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడైన బిషప్‌ ప్రాంకో ములక్కల్‌ మంగళవారం కేరళ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ సమర్పించారు. 2014, 2016 సంవత్సరాల్లో బిషప్‌ తనపై …

ఏనుగును చంపి దంతాల చోరీ

డెహ్రాడూన్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. ఒక ఏనుగును హతమార్చి దాని దంతాలను చోరీ చేసిన ఉదంతం వెలుగు చూసింది. శివాలిక్‌ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని కొందరు …

కేజీవ్రాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

– 25న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో …

కార్తీకి సుప్రింలో స్వల్ప ఊరట

– 20 నుంచి 31వరకు బ్రిటన్‌ పర్యటనకు అనుమతి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : మనీ ల్యాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం కుమరుడు …

యూపిలో మళ్లీ అత్యధిక ఎంపి సీట్ల గెలుపు లక్ష్యం

ఇప్పటినుంచే పావులు కదుపుతున్న కమలదళం లక్నో,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): బిజెపి 2019 ఎన్నికలలో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టాలి అంటే వచ్చే మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో గెలవడం కీలకం …

‘సారిడాన్‌’పై నిషేదం ఎత్తివేత

– విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సుప్రీం – మరో రెండు ఔషద విక్రయాలు చేసుకోవచ్చని తీర్పు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం …

డీడీసీఏకు సెహ్వాగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి) : ఢిల్లీ అండ్‌ డిస్టిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సలహా కమిటీకి రాజీనామా చేస్తున్నట్లు టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వెల్లడించాడు. డీడీసీఏ …