జాతీయం

ఎయిమ్స్‌లో పారికర్‌కు చికిత్స

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15 జ‌నంసాక్షి): గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌ పారికర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌)లో శనివారం చేరారు. పాంక్రియాటిక్‌ రుగ్మతతో బాధపడుతున్న …

నిధుల కొరతలో సర్కారీ పాఠశాలలు

పూర్వ విద్యార్థులు ఆదుకోవాలన్న మంత్రి జవదేకర్‌ ముంబై,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సర్కారీ పాఠశాలలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, పూర్వ విద్యార్థుల ద్వారా ఆర్థిక సహకారం పొందాలని కేంద్ర మానవ …

అత్యాచార ఆరోపణల్లో వైదొలగిన బిషప్‌

కొచ్చి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములకల్‌ తన పదవి నుంచి వైదొలగారు. ఫాదర్‌ మాథ్యూ కొక్కండమ్‌కు ఆ బాధ్యతలు …

17న భోపాల్‌లో రాహుల్‌ రోడ్‌షో

భోపాల్‌,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సెప్టెంబరు 17న భోపాల్‌లో రోడ్‌ షో నిర్వహించ నున్నారు. …

స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు..  ప్రతి ఒక్కరూ సహకరించాలి

– దేశ ప్రధాని నరేంద్ర మోదీ – ‘స్వచ్ఛతా హిసేవా’ ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : గాంధీజీ కలలుగన్న స్వచ్ఛభారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ …

సోషల్‌విూడియా వల్లే ..  విమాన ప్రమాదాలు!

– వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా బెంగళూరు, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) : సోషల్‌ విూడియా వల్ల విమాన ప్రమాదాలా..!! వినడానికి కొంత ఆశ్యర్యం కలిగిస్తున్నా నిజమేనని వాయు …

చికిత్స నిమిత్తం..  ఢిల్లీ ఎయిమ్స్‌కు పారికర్‌

– ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ ఎయిమ్స్‌కు – బాధ్యతల నుంచి తప్పించాలని అమిత్‌షాకు వినతి – రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ పనాజీ, సెప్టెంబర్‌15(ఆర్‌ఎన్‌ఎ) …

బిజెపి మెడకు చుట్టుకుంటున్న మాల్యా వ్యవహారం

తప్పించుకునే ప్రయత్నాల్లో బిజెపి విమర్శలకు పదును పెడుతున్న కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): విజయ్‌ మాల్యా వ్యవహారం ఇప్పుడు బిజెపి మెడకు చుట్టుకుంటోంది. దీని నుంచి తప్పించుకోలేని విధంగా తాజా …

కోలుకున్న స్టాక్‌ మార్కెట్‌లు 

– ఊపిరిపీల్చుకున్న ముదుపరులు ముంబయి, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : వరుస నష్టాల నుంచి తేరుకున్న స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాల దిశగా పరుగులు తీశాయి. రూపాయి పుంజుకోవడం, కొనుగోళ్ల …

దిగొచ్చిన పసిడి ధర

– 10గ్రాముల బంగారం రూ.31,400 న్యూఢిల్లీ, సెప్టెంబర్‌24 (జ‌నంసాక్షి) : అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్‌ లేకపోవడంతో పసిడి ధర శుక్రవారం కాస్త దిగొచ్చింది. …