జాతీయం

సిబిఎస్‌ఇ సిలబస్‌ తగ్గింపు యోచన

సూచన ప్రాయంగా వెల్లడించిన జవదేకర్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్‌ఇ సిలబస్‌లో 10 నుంచి 15శాతం మధ్య తగ్గే అవకాశం ఉందని కేంద్ర మానవ …

పాటిదార్‌ ఆందోళన మరింత ఉధృతం

చర్చలకు రాకుంటే మంచినీళ్లు కూడా ముట్టం హెచ్చరిక చేసిన హార్ధిక్‌ పటేల్‌ గాంధీనగర్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  పాటిదార్‌లకు విద్య,ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పాటిదార్‌ నేత హార్థిక్‌ పటేల్‌ చేపట్టిన …

బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటున్న బ్రహ్మాస్త్రా సెట్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు అనుకోని అతిథిగా కనిపించారు.  బ్రహ్మాస్త్రా చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతుందని తెలుసుకున్న రాష్ట్రపతి..బల్గేరియా …

నిర్మలా సీతారామన్‌తో అమెరికా రక్షణమంత్రి భేటీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌తో.. ఇవాళ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధికారులు కూడా …

ఆధార్‌ లేదని అడ్మిషన్‌ నిరాకరించొద్దు

న్యూఢిల్లీ : విద్యార్థులకు ఆధార్ సంఖ్య లేకపోయినా పాఠశాలల్లో ప్రవేశం కల్పించవచ్చునని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టం చేసింది. ఆధార్ సంఖ్య లేదనే కారణాన్ని చూపుతూ …

పసిడి ధరలు మరింత పైపైకి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పసిడి ధర మరోమారు పరుగులు పెట్టింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం బులియన్‌ …

పంచాయితీ ఎన్నికలకు దూరం: ఫరూక్‌ అబ్దుల్లా

శ్రీనగర్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్పష్టం చేసింది. 35ఏ ఆర్టికల్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే …

బలమైన ఆధారాలున్నాయి 

– అందుకే పౌరహక్కుల నేతలను అరెస్టు చేశాం – సుప్రింకు వివరించిన మహారాష్ట్ర ప్రభుత్వం – విచారణ నేటికి వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : పౌర …

నా ఇల్లమ్మి రాహుల్‌గాంధీకి విమానం కొంటా

– రాహుల్‌ నిజాయితీ కలిగిన నేత – అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది – తాను సేకరించిన డబ్బును ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి పంపిస్తా – …

రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీంలో పిటిషన్‌

– వచ్చే వారం విచారణ చేపట్టనున్న న్యాయస్థానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి) : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ …