జాతీయం

తనయుడిని పోలీసులకు అప్పగించిన బీజేపీ ఎమ్మెల్యే

భోపాల్‌, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నేత, పార్లమెంటు సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియాకు మధ్య ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే ఉమాదేవిఖటిక్‌ మంగళవారం క్షమాపణలు చెప్పారు. సింధియాను కాల్చిచంపుతానంటూ …

నేడు కార్యాచరణ ప్రకటిస్తా: అళగిరి

చెన్నై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తిరిగి డీఎంకేలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 5వ తేదీన వెల్లడిస్తానని …

విద్యార్థులపై భారం మోపనున్న పెట్రో ధరల పెంపు

స్కూలు బస్సు ఫీజులు పెంచేసిన బస్సు ఆపరేటర్లు ముంబై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపు ప్రభావం స్కూలు బస్సు ఫీజులపై పడింది. ఈ నష్టాన్ని మేమెలా భరించాలంటూ …

మానవత్వం మంటగలిసింది

దుండుగుల దాడిలో విశ్రాంత ఎస్‌ఐ కన్నుమూత అలహాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మానవత్వం మరోమారు కనుమరుగయ్యింది. కళ్లెదుటే కొట్టిచంపుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఓ విశ్రాంత ఎస్‌ఐ దుండగుల దాడిలో కన్నుమూశాడు.నడిరోడ్డుపై …

సీజేఐగా జస్టిస్‌ గొగొయ్‌ ను నియమించండి

– కేంద్రానికి సిఫార్సు చేసిన చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్ర న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నియామకం …

రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్‌ 27విమానం

– సురక్షితంగా బయటపడ్డ పైలట్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌ 27 విమానం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని బనాద్‌ ప్రాంతంలో కుప్పకూలింది. …

రికార్డు స్థాయిలో పెట్రోల్‌ ధరలు

– హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.84.09 – బెంబేలెత్తుతున్న వాహనదారులు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : పెట్రోల్‌ ధరలు మళ్లీ మంటలు పుట్టిస్తున్నాయి. రోజురోజకు పెరుగుతూ …

ఆసియా క్రీడల్లో మెరిసిన అథ్లెట్లు

అంతా మట్టిలో మాణిక్యాలే పేరికాన్ని అధిగమించి సత్తా చాటారు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(ఆసియా క్రీడల్లో మెరిసిన అథ్లెట్లు): ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన మన అథ్లెట్లలో ఒక్కొక్కరిది భిన్నమైన నేపథ్యం. …

దాతృత్వం చాటుకున్న ఎఆర్‌ రహ్మాన్‌

కేరళకు కోటి రూపాయల విరాళం ప్రకటన చెన్నై,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ దాతృత్వం చాటుకున్నారు. ఇటీవల వరదలతో అతలాకుతలం అయిన కేరళకు భారీ …

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

– సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనం ముంబయి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) :  దేశీయ మార్కెట్లు సోమవారం అనూహ్య రీతిలో భారీ నష్టాలను చవిచూశాయి. జీడీపీ గణాంకాల సానుకూలతలతో …