జాతీయం

దయచేసి ప్రాణాలు తీసుకోకండి

విూకు సాయం చేయడానికి నేనున్నాను సినీ నటుడు విశాల్‌ చెన్నై,జూన్‌6(జ‌నం సాక్షి): నీట్‌ పరీక్షలో ఫెయిల్‌ అయినందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులపై నటుడు విశాల్‌ ఆవేదన వ్యక్తం …

‘కాలా’ను కర్ణాటకలో రిలీజ్‌ చేయకండి

 కన్నడ సీఎం కుమారస్వామి సూచన బెంగళూరు, జూన్‌6(జ‌నం సాక్షి) : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా మూవీకి కష్టాలు కొనసాగుతున్నాయి. ఓవైపు కాపీరైట్‌ కేసులు.. మరోవైపు …

రాజీనామాలు ఆమోదించండి

లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విన్నవించిన వైకాపా ఎంపీలు మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్‌ సూచన రాజీనామాలపై పునరాలోచన లేదు లోక్‌సభ స్పీకర్‌కు తేల్చిచెప్పిన వైకాపా ఎంపీలు దృవీకరణ లేఖలు …

అదుపులో నిపా వైరస్‌

సమాచారం తెలిసిన వెంటనే కట్టుదిట్టమైన చర్యలు ఎయిమ్స్‌ వైద్యులను కేరళకు పంపి చర్యలు తీసుకున్నాం: నడ్డా న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): దేశంలో నిఫా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన …

‘కాలా’కు సుప్రీంకోర్టులో ఊరట

సినిమా నిషేధించాలన్న పిటీషన్‌ను తిరస్కరణ న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ సినిమాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కర్ణాటకలో సినిమాను నిషేధించడానికి వీల్లేదని …

ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలే బెటర్‌..

ా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూపీ మంత్రి సురేంద్రసింగ్‌ లక్నో,జూన్‌6(జ‌నం సాక్షి): యూపీలో బీజేపీ నేతలు రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్ర బీజేపీ …

ఉద్యోగ సృష్టికర్తలుగా దేశ యువత

ా గ్రామాల్లోనూ నేడు స్టార్టప్‌ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి ా ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,జూన్‌6(జ‌నం సాక్షి): నేటితరం యువత ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం …

ప్రమోషన్లలో రిజర్వేషన్లకు ఓకే: సుప్రీం

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి ): ఎస్‌సీ, ఎస్‌టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలుకు చట్ట ప్రకారం ముందుకెళ్లవచ్చని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని అనుమతించింది. వివిధ హైకోర్టులు, 2015లో …

బిల్లు అడిగినందుకు ఓనర్‌ను చంపేశారు

బెంగాల్‌ హోటల్లో దారుణ ఘటన కోల్‌కతా,జూన్‌5(జనం సాక్షి ): కడుపునిండా బిర్యాని తిని ,తిన్నదానికి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు పశ్చిమ బెంగాల్‌లో ఓ ¬టల్‌ యాజమానిని దారుణంగా …

కాలుష్యమే అసలు సమస్య: జోగురామన్న

న్యూఢిల్లీ,జూన్‌5(జనం సాక్షి ): కాలుష్యం కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని మంత్రి జోగురామన్న అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా జోగురామన్న ఢిల్లీలో పర్యావరణ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. అనంతరం …