జాతీయం

కాశ్మీర్‌ పర్యటనలో రాజ్‌నాథ్‌ సింగ్‌

శ్రీనగర్‌,జూన్‌7(జ‌నం సాక్షి): కేంద్ర  హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ జమ్మూకాశ్మీర్‌ చేరుకున్నారు. రెండు రోజుల పాటూ ఆయన జమ్మూకాశ్మీర్‌ లో పర్యటించనున్నారు. అమర్‌ నాథ్‌ యాత్ర భద్రతతో …

రక్షణ స్టాండింగ్‌ కమిటీలో సంతోష్‌కు చోటు

న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలను రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ముగ్గురు టిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులకు స్థానం దక్కింది. రక్షణ …

వచ్చే ఎన్నికల్లో తమది ఒంటరి పోరే

షా ములాఖత్‌ తరవాత కూడా మారని శివసేన ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): శివసేన మరోమారు సంచలన ప్రకటన చేసింది. దానిని మచ్చికచేసుకునేందుకు అమిత్‌షా కలిసి వెల్లిన తరవాత కూడా …

పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన రైల్వే

వాటర్‌ బాటిల్‌ క్రషర్‌లో వేస్తే రూ.5 నగదు ప్రోత్సాహకం న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ను …

కోహ్లీకి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం

 ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా విరాట్‌ కోహ్లీ ఎంపిక ఈనెల 12న బెంగళూరులో అవార్డుల ప్రధానోత్సవం వెల్లడించిన బీసీసీఐ అధికారులు ముంబయి, జూన్‌7(జ‌నం సాక్షి) : భారత పరుగుల …

త్రిపుర గవర్నర్‌గా కేసరినాథ్‌ త్రిపాఠి

న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నం సాక్షి) : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేషరినాథ్‌ త్రిపాఠికి అదనపు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్‌ వర్గాలు …

శరద్‌ యాదవ్‌కు సుప్రీం షాక్‌ 

వేతనం, అలవెన్స్‌లు నిలిపివేయాలని ఆదేశం న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నం సాక్షి) : జేడీ(యూ) మాజీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ నుంచి అనర్హత వేటుకు …

విజయబాబుజీ.. ఎలా ఉన్నారు..

వీసీలో ఆంధ్రా వ్యక్తితో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ, జూన్‌7(జ‌నం సాక్షి) : ‘పేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని, కానీ మా ప్రభుత్వం …

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

    ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు పదిమయంది యాత్రికుల మృతి ముంబయి,జూన్‌7(జ‌నం సాక్షి): మహారాష్ట్రలోని ముంబయి-ఆగ్రా జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం …

నైరుతి ప్రవేశంతో భారీగా వర్షాలు

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన వాతావరణశాఖ కృష్ణాజిల్లాలో ఎడతెరిపిలేని వాన న్యూఢిల్లీ,జూన్‌7(జ‌నం సాక్షి): నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన మరింత విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 48గంటల్లో …