జాతీయం

మమతకు సుప్రీం షాక్‌

పంచాయితీ ఎన్నికల వరకు ఫలితాల నిలుపుదల న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): సుప్రీం కోర్టు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  ఊహించని షాక్‌ ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవంపై …

సియాచిన్‌ బేస్‌క్యాంప్‌ సందర్శించిన రాష్ట్రపతి

శ్రీనగర్‌,మే10(జ‌నం సాక్షి): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శీతల యుద్ధభూమి సియాచిన్‌ ఆర్మీ బేస్‌క్యాంప్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం సందర్శించారు. సైనికులు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. …

మలేషియా గద్దెపై మరోమారు మహథీర్‌ 

న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): మలేషియా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు మహథీర్‌ మహ్మద్‌ సారధ్యంలోని విపక్ష పార్టీలు విజయం సాధించాయి. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …

రాళ్లదాడితో ఆర్మీ స్థయిర్యాన్ని దెబ్బతీయలేరు

భవిష్యత్‌ను దెబ్బతీసుకోవద్దు కాశ్మీరీ యువతకు ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): కశ్మీరీ యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సందేశమిచ్చారు. …

ముగిసిన బాబు మార్క్‌ కలెక్టర్ల సదస్సు

అభివృద్ది, విభజన సమస్యలపైనే అధిక ఫోకస్‌ రానున్న ఎన్నికలే ఎజెండగా కార్యాచరణ అమరావతి,మే10(జ‌నం సాక్షి): రెండురోజుల పాటు కలెక్టర్ల సదస్సు ముగిసిన తీరు చూస్తే బాబు ఓ …

కాశ్మీర్‌ హింసను ప్రేరేపిస్తోన్న పాక్‌

ఆందోళన కలిగిస్తోన్న వరుస ఘటనలు శ్రీనగర్‌,మే10(జ‌నం సాక్షి): కాశ్మీర్‌లోయలో కొనసాగుతున్న విధ్వంసానికి ప్రతి రోజూ ఒకరిద్దరు సైనికులు మరణిస్తున్నారు. ఐసిస్‌ సహా పాకిస్తాన్‌ నుండి పనిచేస్తున్న ఇస్లామిక్‌ …

సెల్‌ నంబర్‌ ఇవ్వలేదన్న కక్షతో బాలికపై దురాగతం

కిరోసిన పోసి నిప్పటించిన దుండగుడు లక్నో,మే9(జ‌నం సాక్షి):  ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని అజంపూర్‌ జిల్లాలోని పరిహ గ్రామంలో దారణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మొబైల్‌ నంబర్‌ ఇవ్వలేదన్న …

ఉత్తరాదిలో భూ ప్రకంపనలు

న్యూఢిల్లీ,మే9(జ‌నం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌-తజకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతంలో బుధవారం సాయంత్రం 4.11 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.2గా నమోదైంది. భూకంపం ప్రభావంతో …

బిజెపిని బలపర్చండి: అమిత్‌ షా

బెంగళూరు,మే9(జ‌నం సాక్షి): కర్ణాటక అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపు నిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బలమైన జాతి …

దొడ్డగణపతి ఆలయంలో రాహుల్‌ పూజలు

బెంగళూరు,మే9(జ‌నం సాక్షి):  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం బసవన్‌గుడి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ దొడ్డ గణపతి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. దొడ్డ గణపతికి మొక్కుకుంటే …