జాతీయం

ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ నియామకం

– నాలుగేళ్లపాటు కొనసాగనున్న లాంగర్‌ – ప్రకటించిన క్రికెట్‌ ఆస్టేల్రియా మెల్‌బోర్న్‌, మే3(జ‌నం సాక్షి) : ఆసీస్‌ ప్రధాన కోచ్‌గా ఆదేశ మాజీ ఆటగాడు జస్టిన్‌ లాంగర్‌ను …

ఉత్తర భారతంలో గాలివాన బీభత్సం

– ఐదు రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ గాలిదుమారం – రాజస్థానంలో ఇసుక తుఫాన్‌ – కూలిపడ్డ భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు – ఐదు రాష్ట్రాల్లో 68మంది మృతి …

రాష్ట్రపతి ఎందుకు ఇవ్వరు..?

– స్మృతి ఇరానీ ఇస్తే తీసుకోం! – తేల్చిచెప్పిన నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు గ్రహీతలు న్యూఢిల్లీ, మే3(జ‌నం సాక్షి) : నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులకు ఎంపికైన వాళ్లు …

తమిళనాడుకు నీళ్లిస్తారా లేదా?

– ఆదేశాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు – కర్ణాటకకు హెచ్చరికలు జారీచేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, మే3(జ‌నం సాక్షి) : కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు గట్టి …

రాజస్థాన్‌లో గాలివాన బీభత్సం..

– 22మంది మృతి, వందమందికిపైగా గాయాలు జైపూర్‌, మే3(జ‌నం సాక్షి) : రాజస్థాన్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల బుధవారం అర్ధరాత్రి బలమైన …

రహదారుల అభివృద్ధికి సహకరించండి

– కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన తుమ్మల, జితేందర్‌ రెడ్డి న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంత్రి తుమ్మల నాగేశ్వర …

ఐదేళ్లలో లక్ష కోట్ల మోసం!

– బ్యాంకులను నిండా ముంచిన రుణ ఎగవేతదారులు – తాజా నివేదికలో పేర్కొన్న ఆర్బీఐ న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : బ్యాంకులు నిండా మునుగుతున్నాయి. ఆర్బీఐ …

డ్రైనేజీలో పడి యువతి మృతి

– ఢిల్లీలో అర్థరాత్రి ఘోర ఘటన న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : ప్రభుత్వ ఉదాసీనతకు విలువైన ప్రాణాలు బలైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి …

కార్తీకి ఢిల్లీ కోర్టులో తాత్కాలిక ఊరట 

న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : 2జీ కుంభకోణంలో భాగమైన ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి …

జమ్మూలో స్కూలు బస్సుపై రాళ్ళ దాడి

– ఓ చిన్నారి పరిస్థితి విషమం శ్రీనగర్‌, మే2( జ‌నం సాక్షి) : జమ్మూ-కశ్మీరులో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. కనీస మానవత్వం లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. అభంసుభం …