జాతీయం

ప్రపంచ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం 

– స్వర్ణ పతకాన్ని కైవసంచేసుకున్న అనాహిమ్‌ – దేశానికి గర్వకారణం- రాష్ట్రపతి కాలిఫోర్నియా,నవంబర్‌30(జ‌నంసాక్షి) : అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. ప్రపంచ వెయిట్‌ …

ధరలు తగ్గించం.. వస్తువుల పరిమాణం పెంచుతాం

– జీఎస్‌టీ తగ్గింపుపై పలు కంపెనీల నిర్ణయం న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల రోజువారీ వస్తువులపై జీఎస్‌టీ(వస్తు సేవల పన్ను) తగ్గించిన …

ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల వేళల్లో మార్పులు?

న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి) : వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ లో జరిగే మ్యాచ్‌ల సమయాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నీ నిర్వవహించే సమయంలో …

22 ఏళ్ల తరువాత రెండో భారత క్రీడాకారిణిగా..

కాలిఫోర్నియా: వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిష్‌లో భారత్‌కు చెందిన మీరాబాయ్‌ చాను …

రాజకీయ మూల్యం చెల్లించడానికి సిద్ధమే

– బినావిూదారులపై ఆధార్‌ ఆయుధంగా పనిచేస్తుంది – నోట్లరద్దుతో నల్లధనాన్ని తరిమేస్తున్నాం – లీడర్‌షిప్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): భారత ప్రగతికోసం కొత్త విధానాలు …

ఆసక్తికరంగా ఆర్కే నగర్‌ ఉప ఎన్నిక

– అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదన్‌ ఎంపిక – ముగ్గురు అభ్యర్థుల నడుమ ప్రధాన పోటీ చెన్నై, నవంబర్‌30(జ‌నంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌లో …

పోటాపోటీగా క్షిపణిల ప్రయోగం

– ఉత్తర కొరియాకు ధీటుగా దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం సియోల్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ను బుధవారం ప్రయోగించిన సంగతి తెలిసిందే. …

శబరిమల దర్శన వేళలు పెంపు

శబరిమల : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం.. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శన వేళల్లో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు మార్పులు చేసింది. ప్రధానంగా మండల పూజల సమయంలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు …

దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయికాలుష్యం

ఢిల్లీ జ‌నంసాక్షి: ఢిల్లీలో వాయి కాలుష్యం మరోసారి తారా స్థాయికి చేరింది. దట్టమైన పొగ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆర్కేపురం, రాజ్ పథ్ …

శశికళ టీమ్ లో అలజడి: తమిళనాట మళ్లీ ఐటీ దాడులు

చెన్నై: తమిళనాడులో మరోసారి ఐటీదాడులు కలకలం రేపాయి. పన్ను ఎగవేత వ్యవహారంలో మంగళవారం మరో 33 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైలోని 21 …