జాతీయం

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: మంత్రి విజయభాస్కర్‌

చెన్నై,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): తుపాను బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ తెలిపారు. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో అంటురోగాల వ్యాప్తి …

గుజరాత్‌లోనూ ట్యాంపరింగ్‌ అనుమానాలు: కాంగ్రెస్‌

బెంగళూరు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ యంత్రాల దుర్వినియోగం జరిగినట్లు అమెరికా నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ పరమేశ్వర్‌ అన్నారు. తాము …

అమెజాన్‌లో ఐ.ఫోన్‌ల ఆఫర్లు

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి):ఈ-కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ‘ఐఫోన్‌ ఫెస్ట్‌’ పేరిట వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా పలు ఐఫోన్‌ మోడల్స్‌పై వినియోగదారులకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు, …

ఎపికి రూ.1600 కోట్ల ప్రపంచ బ్యాంకు రుణం!

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ సవిూకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు రూ.1600 కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ముందస్తు మదింపు కోసం ప్రపంచబ్యాంకు …

సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందుకు భన్సాలీ

న్యూఢిల్లీ,నవంబర్‌30(జ‌నంసాక్షి): పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇవాళ సంయుక్త పార్లమెంటరీ సంఘం ముందు హాజరయ్యారు. పార్లమెంటరీ సంఘం ముందు హాజరుకావాలని భన్సాలీకి తొలుత సమన్లు …

తమిళనాడు వర్షాలకు ఐదుగురు బలి

చెన్నై,నవంబర్‌30(జ‌నంసాక్షి): తమిళనాడుపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపిస్తున్నాడు. తుఫాను ప్రభావంతో ప్రసిద్ధి పర్యాటకకేంద్రం కన్యాకుమారి అతలాకుతలం అయ్యింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా అయిదుగురు మృతి …

10శాతం జీడీపీ వృద్ధి సవాల్‌తో కూడుకున్నది

– కేంద్రం నిర్మాణాత్మక సంస్కరణలకు ముగింపు ఉండదు – లీడర్‌షిప్‌ సదస్సులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): 10శాతం జీడీపీ వృద్ధి సాధించడమనేది సవాల్‌తో …

అత్యాచారాల్లో ముందువరుసలో యూపీ

– తరువాతి స్థానంలో మధ్య ప్రదేశ్‌ – గణాంకాలు విడుదలచేసిన జాతీయ కైం రికార్డ్స్‌ బ్యూరో న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): హత్య, అత్యాచారం వంటి తీవ్ర నేరాల విషయంలో …

ఇంటిపేరును చూసి అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారు..?

– ప్రతిభ ఆధారంగా అధ్యక్షున్ని ఎన్నుకోవాలి – నిజాయితీగా ఎన్నిక నిర్వహిస్తే బరిలోకి దిగేందుకు తాను సిద్ధం – రాహుల్‌గాంధీకి లేఖరాసిన షెహజద్‌ పూనవల్లా ముంబయి, నవంబర్‌30(జ‌నంసాక్షి) …

కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

– ఓ జవానుతోపాటు ఇద్దరు పౌరులకు గాయాలు శ్రీనగర్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో …