జాతీయం

భవనం కూలి 9 మంది మృతి

పుణె లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. …

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చర్చను మొదలుపెట్టారు. చర్చ అనంతరం కేంద్రఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. …

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత

బెంగళూరు: ఇటీవల  ప్రముఖ ఫ్యాషన్  రీటైలర్,  వ్యాపారంలో ప్రధాన పత్యర్థి జబాంగ్ ను విలీనం చేసుకుని వార్తలో నిలిచిన ఫ్లిప్ కార్ట్   మరో కీలక నిర్ణయం  తీసుకుంది. …

బెంగళూరులో పడవలతో సహాయ చర్యలు

బెంగళూరు: దక్షిణాదినా భారీ వానల జోరు మొదలైంది. హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా తరచుగా పడ్డ వానలకు ట్రాఫిక్‌ జామ్‌లతో, గుంతలు పడ్డ రోడ్లతో వాహనదారులు నానా ఇబ్బందులు …

భారీ వర్షాలకు ఢిల్లీలో ట్రాఫిక్‌ జామ్‌

న్యూఢిల్లీ : భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గుర్‌గావ్‌ ప్రాంతంలో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని, ఆ మార్గంవైపు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. …

విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే ఇదే మార్గం…

ఉత్తరాఖండ్‌ : విద్యార్థుల జీవితాలతో ఉత్తరాఖండ్‌ నేతలు చెలగాటమాడుతున్నారు. అలకనందానదిపై బ్రిడ్జి లేకపోవడంతో రోప్‌ వే సాయంతో నదిదాటుతూ స్కూల్‌కు వెళుతున్నారు. అది ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌… ఇక్కడ …

చిన్నారి చివరి కోరిక తీర్చిన ధనుష్

తమిళసినిమా (చెన్నై): సాధారణంగా ప్రజలు తమ అభిమాన తారలతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుం  టారు. మరణానికి చేరువైన వారిలో కొందరి చివరి కోరిక తమ అభిమాన నటీ …

భార్యను రేప్ చేయమని బావకు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన భర్త !

పల్ఘర్: బంధాలుఅనుబంధాలు మంటగలిసిపోయాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పెళ్లయి పట్టుమని నెలకూడా కాలేదు. భార్యను …

ప్రధాని పర్యటన రద్దు?

జ్యోతినగర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామగుండం పర్యటన మళ్లీ రద్దయినట్లు సమాచారం. తెలంగాణ స్టేజ్‌–1లో భాగంగా ఎన్టీపీసీ నిర్మించనున్న 800 మెగావాట్ల రెండు యూనిట్లు, గ్యాస్‌ ఆధారితంగా …

తలుపులు మూసేసి బిల్లు ఆమోదింపజేశారు: సీఎం రమేశ్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన రాజకీయ కోణంలో జరుగుతోందనే విభజనను వ్యతిరేకించామని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్‌ రాజ్యసభలో తెలిపారు. విభజన జరిగిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. …