వార్తలు

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ టి యు జిల్లా కార్యవర్గము ఏకగ్రీవం: ఎన్నిక అధ్యక్షులుగా ఎస్ మురళి ప్రధాన కార్యదర్శిగా ఎం సుదర్శన్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్11( జనం సాక్షి) నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ టి యు టి ఎస్ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశము ఈరోజు జిల్లా …

కొండాపూర్ లో మంత్రి కొప్పుల ప్రజా ఆశీర్వాద యాత్ర

ధర్మపురి (జనం సాక్షి)ఎండపల్లి మండలం కొండాపూర్ లో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజా యాత్ర నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు బతుకమ్మలు,మంగళ హరతులు …

వారసంతలోకి బారి వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు.

రాయికల్, నవంబర్ 11(జనంసాక్షి)రాయికల్ పట్టణంలో ప్రతి శనివారం వారసంత జరుగుతుంది. రాయికల్ చుట్టూ పక్కల గ్రామాల నుంచి కాక సుదూర అటవీ గ్రామాల నుండి కూడా ప్రజలు …

పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు సరిగ్గా చూసుకోవాలి

మహా ముత్తారం నవంబర్ 11 (జనం సాక్షి)ఈ నెల 30 రోజు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహ ముత్తారం మండల పరిధిలోని కోర్లకుంట గ్రామ పంచాయతీ …

బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుగులోత్ రవీందర్ నాయక్. – ప్రజల సంక్షేమం కోసమే బిఎంపి పార్టీ అవతరించింది.

డోర్నకల్, నవంబర్-10, జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్, రాష్ట్రీయ పరివర్తన్ మోర్చా లోని …

జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు

జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు రాయికల్,నవంబర్11 (జనంసాక్షి)తాట్లవాయి,ధర్మాజీపేట్, ఆల్యా నాయక్,కైరిగూడెం గ్రామాల బిఆరెస్ పార్టీ నాయకులు తాట్లవాయి గ్రామంలో గల …

యూనియన్ బ్యాంక్ వారి 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

యూనియన్ బ్యాంక్ వారి 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు రాయికల్, నవంబర్11(జనంసాక్షి)రాయికల్ పట్టణలోని యూనియన్ బ్యాంక్ లో 105 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా …

డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ (స్వాతంత్ర) అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన – కాంగ్రెస్ నేత మలోత్ నెహ్రూ నాయక్

డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ (స్వాతంత్ర) అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన – కాంగ్రెస్ నేత మలోత్ నెహ్రూ నాయక్ డోర్నకల్, నవంబర్ …

చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ (Chandramohan)‌.. …

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి .

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి . భువనగిరి టౌన్ (జనం సాక్షి):-+ యాదాద్రి భువనగిరి జిల్లా బోనగిరి పట్టణం స్థానిక …