వార్తలు

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

న్యూఢల్లీి(జనంసాక్షి):తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ …

దాడులకు తాత్కాలిక విరామం

` గాజాలో సైనిక చర్యకు ప్రతిరోజూ 4 గంటలపాటు బ్రేక్‌ ` స్థానిక పౌరులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఇదే సరైన మార్గం ` అమెరికా అధ్యక్షుడు …

చికున్‌గున్యా వైరస్‌కు వ్యాక్సిన్‌..

` ప్రపంచంలోనే తొలిసారిగా ఆమోదించిన అమెరికా వాషింగ్టన్‌(జనంసాక్షి): చికున్‌గున్యాతో జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడే వారికి త్వరలో ఉపశమనం లభించనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యూరప్‌కు చెందిన వాల్నేవా …

పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం ` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ …

భాజపా తుది జాబితా..

` 14 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ` రెండు స్థానాల్లో మార్పు దిల్లీ(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 14 మందితో తుది జాబితాను భాజపా ప్రకటించింది. చాంద్రాయణగుట్ట, …

కర్ణాటక వస్తే అభివృద్ధి చూపిస్తా..

` తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం ` కేసీఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం ` అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి ` తెలంగాణలో కాంగ్రెస్‌ హావిూలను అమలు చేస్తాం ` …

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఉదయం …

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం

సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ – స్వతంత్ర అభ్యర్థి నూనె రాజేశం మంథని, (జనంసాక్షి ) : సమాజ శ్రేయస్సు కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, …

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్

బహుజన బిడ్డ పుట్ట మధు గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! – నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని ప్రసాద్ మంథని, (జనంసాక్షి) : బహుజన, బిసి …

మల్కాజిగిరిలో బిజెపి జెండా ఎగురవేస్తాం:రాంచందర్ రావు

మల్కాజిగిరి,నవంబర్10(జనంసాక్షి)మల్కాజిగిరి నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురవేస్తామని బిజెపి అభ్యర్థి ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు …