వార్తలు
వేచి ఓటు హక్కును వినియోగించుకున్నకలెక్టర్ కె. శశాంక.
హంగులు ఆర్భాటాలు లేకుండా లైన్లో అరగంటకుపైగా వేచి ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ప్రథమ పౌరుడు మహాబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక.
బాన్సువాడలో ఓటు ఓటేసిన స్పీకర్ పోచారం దంపతులు
బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి కూడా ఓటు వేశారు.
కామారెడ్డి లో ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
కామారెడ్డి లో జిల్లాపరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, ఆకట్టుకుంటున్న మహిళా పోలింగ్ కేంద్రం.
తాజావార్తలు
- విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం
- ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
- త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన
- నార్కట్పల్లిలో పోలీస్ కుటుంబాల ధర్నా
- తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
- అమరావతి డ్రోన్ సమ్మిట్కు విస్తృత ఏర్పాట్లు
- బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను… అలజడి
- తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
- హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..
- మరిన్ని వార్తలు