వార్తలు

పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్‌ తరాలకు ప్రమాదం

నెల్లికుదురు డిసెంబర్ 2 జనం సాక్షి:-పర్యావరణ కాలుష్యంతో భవిష్యత్ తరాలకు ప్రమాదమని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ కవిరాజు తెలిపారు. శనివారం జాతీయ కాలుష్య …

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు

ఇల్లందు సీఐ కరుణాకర్ వెల్లడి. ఇల్లందు డిసెంబర్ 2 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ …

ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళల నిరసన..

ఇల్లందు నవంబర్ 30 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ గురువారం రోజు కొందరు మహిళలు నిరసన వ్యక్తం …

చైతన్యం ప్రదర్శించిన మంథని నియోజకవర్గ ఓటర్లు – 82.74 శాతం పోలింగ్ నమోదు

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఓటర్లు తమ చైతన్యం ప్రదర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మంథనిలో అత్యధికంగా పోలింగ్ నమోదయింది. మంథని నియోజకవర్గంలో …

ట్రాంగ్ రూమ్ లకు ఈవిఎం యంత్రాల తరలింపు పూర్తి- కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

మంథని, (జనంసాక్షి) : స్ట్రాంగ్ రూమ్ లకు ఈవిఎం యంత్రాల తరలింపు పూర్తయిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం రామగిరి మండలంలోని …

ఈవీఎంలను గోనుపాడు పాలిటెక్నికల్ కళాశాల స్ట్రాంగ్ రూములకు తరలింపు -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 1 జనం సాక్షి. ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నుండి ఉదయంపోలింగ్ అనంతరం వచ్చిన ఈవీఎంలను పోలీసుభద్రత , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల …

గుడ్ షెఫర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ

జనం సాక్షి,చెన్నారావుపేట:-మండలంలోని పాపయ్య పేట గ్రామంలోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ఎయిడ్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు …

జయముఖి ఫార్మసీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన

జనం సాక్షి, చెన్నరావు పేట డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్డే ని పురస్కరించుకొని జయముఖి ఫార్మసీ కళాశాల యొక్క జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ఎయిడ్స్ …

కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో  మోదీ సమావేశం

దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా …

జేఈఈ మెయిన్‌కు గడువు పొడగింపు

దిల్లీ(జనంసాక్షి): దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌`2024 (ఏఇఇ ఎజీతిని 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది.జనవరిలో జరిగే …