వార్తలు

ఓటు హక్కు ను వినియోగించుకున్న సిద్దిరాములు

కామారెడ్డి జిల్లా కేంద్రం లో గంజ్ మార్కెట్ విశ్రాంతి భవనం లో బిఎల్ ఎఫ్, బలపరిచిన బిఎల్ పి,పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం MLA,అభ్యర్థి సిరిగాద సిద్దిరాములు …

చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ.విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా.ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా …

ఓటేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

కొనరవుపేట మండలము లోని నాగారం లో ఓట్ వేసిన మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు

వేములవాడ నియోజకవర్గం లో ప్రారంభమైన పోలింగ్..

వేములవాడ నియోజకవర్గం లో ప్రారంభమైన పోలింగ్.. ఓట్లు వేసి ఎందుకు తరలివస్తున్న ఓటర్లు..

ఓటుహక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలువురు సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో …

నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తత

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, …

డోర్నకల్, మహాబూబాబాద్ నియోజకవర్గ కేంద్రాలలో ఆకట్టుకుంటున్న ఆదర్శ పోలిగ్ కేంద్రాలు

డోర్నకల్, మహాబూబాబాద్ నియోజకవర్గ కేంద్రాలలో మొదలైన పోలింగ్ ఆకట్టుకుంటున్న ఆదర్శ పోలిగ్ కేంద్రాలు

జూబ్లీహిల్స్‌లో ఈవీఎంలు మొరాయింపు

హైదరాబాద్‌ నగరం జూబ్లీహిల్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ పరిధిలోని పోలింగ్‌ కేంద్రంలోని 153 బూత్‌లో ఈవీఎం మొరాయించింది. సిబ్బంది ఈవీఎంను సరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసేందుకు పలువురు …

ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

కామారెడ్డి లో తన ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. …