వార్తలు

ఓటుహక్కును వినియోగించుకున్నఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌

  ఓటు హక్కు వినియోగించుకున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ ఎన్నికల అధికారి రొనాల్డ్‌ రాస్‌              

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలీ:ఎమ్మెల్సీ కవిత

ఓటుహక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓటుహక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని …

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు సిబ్బంది మాక్‌ …

స్మితా సబర్వాల్‌కు అదనపు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ సెక్రటరీగా సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు బుధవారం సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ …

పోలింగ్ స్టేషన్లోకు తరలి వెళ్లిన ఎన్నికల సిబ్బంది

తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి) నేడు జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని తొమ్మిది మండలాలకు సంబంధించిన గ్రామాలకు బుధవారం ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన …

జిల్లాలో సాధారణ ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం…: కలెక్టర్ వెంకట్రావు

తుంగతుర్తి నవంబర్ 29 (జనం సాక్షి) జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి నేడు నిర్వహించనున్న సాధారణ ఎన్నికల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ …

ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లకు ఈవీఎంలు స్టేషనరీ తరలింపు-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి. ఈనెల 30న జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషనులకు ఈవీఎంలు, సామగ్రి తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, …

వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

రుద్రంగి నవంబర్ 29 (జనం సాక్షి )రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ బుధవారం హాజరై …

ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి -జిల్లా ఎస్పీ రితిరాజ్

గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి. నేడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం ఆలంపూర్ నియోజకవర్గo కు సంబందించి ఆలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ …

అథ్లెటిక్స్ ప్రథమస్థానం పొందిన మహాత్మ జ్యోతిబాపూలే విద్యార్థి

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే ప్రభుత్వ బీసీ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు మెదక్ జిల్లా తుర్కపల్లిలో ఎం …