Main

నేడు టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ

సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన వివిధ అంశాలపై చర్చ హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కమిటీ భేటీ కానుంది. ఆరోజు మధ్యాహ్నం …

రానున్న నాలుగురోజుల్లో మోస్తరు వర్షాలు

వెల్లడిరచిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సిద్దిపేటలో భారీ వర్షంతో పొంగిన వాగులు శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లికి వరదనీటి రాక హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి …

నగరంలో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ కాలాపత్థర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సిద్దిక్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. సిద్దిక్‌ తలపై …

దళితబంధు పథకానికి మరో 500కోట్లు

హుజారాబాద్‌లో వేగంగా అమలు చేసేలా చర్యలు హైదరాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించడమే గాకుండా, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో …

జిహెచ్‌ఎంసి పరిధిలో వందశాతం వ్యాక్సినేషన్‌

సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌: సిఎస్‌ వెల్లడి హైదరాబాద్‌,అగస్టు21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో సోమవారం నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభం …

హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి) : రామాంతాపూర్‌ కార్పొరేటర్‌ బండారు శ్రీవాణికి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని రూ.80వేల జరిమానా విధించింది. శనివారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి జన …

కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుంది

హైదరాబాద్,ఆగష్టు21(జనంసాక్షి) కష్ట పడితే ఏదైనా సాధ్యమవుతుందని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా హకీంపేట లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ …

పరిటాల సిద్దార్థ చుట్టూ బిగుస్తున్న బుల్లెట్‌ ఉచ్చు

విచారణ చేసిన శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు మరోమారు విచారణకు రావాలని ఆదేశం హైదరాబాద్‌,అగస్టు21(జనంసాక్షి): పరిటాల సిద్దార్థ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిద్దార్థను …

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జహీరాబాద్  ఆగస్టు 21 (జనంసాక్షి) జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇండస్ట్రియల్ చైర్మన్ …

కేంద్రమంత్రినైనా అంబర్‌పేట బిడ్డనే

అంబర్‌పేటకు రాగానే తల్లివద్దకు వచ్చినట్లుంది నియోజకవర్గ ప్రజలే నాప్రాణం కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నాం మాస్కు పెట్టుకుంటే ఎవరికీ ఏవిూ కాదు జన ఆశీర్వాద్‌ సభలో ఉద్వేగానికి …