Main

డెంగ్యూతో మంచాన పడుతున్న ప్రజలు

గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా దోమలదాడి పట్టణ ప్రాంతాల్లో పారిశుద్య లోపంతో పెరుగుతున్న దోమలు హైదరాబాద్‌,ఆగస్ట్‌24(జనం సాక్షి): ఇన్నాళ్లు కరోనా కలకలంతో ఆందోళనకు గురైన ప్రజలు ప్రస్తుతం డెంగ్యూ …

ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

అడ్డుకుని గోషామహల్‌ తరలించిన పోలీసులు హైదరాబాద్‌,అగస్టు24(జనంసాక్షి): ప్రగతి భవన్‌ ముట్టడికి నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే …

రుణాల ఎగవేతలో హైకోర్టులో క్వారీ ఎండి పిటిషన్‌

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కార్వి ఎండీ పార్థసారథి హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. పార్థసారథి బెయిల్‌ పిటిషన్‌పై …

గొర్రెల పంపిణీ పథకం భేష్‌

ప్రభుత్వానికి ఎన్‌సిడిఎస్‌ బృందం కితాబు మంత్రి తలసానితో భేటీ అయిన ప్రతినిధులు హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణలో యాదవులు, కురుమలు ఆర్ధికంగా పురోగతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల …

అబద్దాలు చెప్పేందుకే యాత్రలా ?

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డిపై నారాయణ విమర్శలు హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీపీఐ జాతయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తూ జనాలను …

నగరంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాల్సిందే

అప్రమత్తంగా ఉంటే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశమే లేదు నగరంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించిన సిఎస్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): కరోనా థర్డ్‌ వేవ్‌ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన …

కాటేడాన్‌ పరిశ్రమలు రాకంచర్లకు తరలాల్సిందే

టీఎస్‌ ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఆదేశాలు పారిశ్రామక వాడను పరిశీలించిన బృందం వికారాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): ఆరు నెల్లలోగా కాలుష్య కాటేదాన్‌ ఐరన్‌, స్టీల్‌ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాల్సిందేనని …

హాల్‌మార్క్‌ నిబంధనలపై నగల వ్యాపారుల ఆందోళన

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): హైదరాబాద్‌లో బంగారం వ్యాపారుల సమ్మె కొనసాగుతోంది. బషీర్‌బాగ్‌ వద్ద నగల వ్యాపారులు ఆందోళనకు దిగారు. హాల్‌ మార్క్‌లో కొత్త నిబంధనలపై వ్యాపారుల నిరసన చేపట్టారు. ఇకపై …

నాపై కేసులను ఎత్తేసేలా చూడండి

కిషన్‌ రెడ్డిని కోరిన ప్రజాగాయకుడు గద్దర్‌ హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తనపై ఉన్న కేసులను ఎత్తేసాలా చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రజాగాయకుడు గద్దర్‌ కలిసి కోరారు. తాను జనజీవన …

అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ

జీఎస్‌డీపీలో దేశంలో మూడో స్థానం మనదే నాలుగు శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరుగుదల ఆశీర్వాద యాత్ర పేరుతో కిషన్‌ రెడ్డి అబద్దాల ప్రచారం …