Main

సంప్రదాయానికి ప్రతీక రక్షాబంధన్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రక్షాబంధన్‌ కార్యక్రమం భారతీయ సంప్రదాయానికి తార్కాణంగా నిలుస్తుంది. సోదరులకు సోదరీమణులు ఆప్యాయతతో కట్టే రాఖీ మన సంప్రదాయాలకు అద్దం పడుతోంది. ప్రేమానురాగాలకు ఇది తార్కాణం. సోదరులకు …

కాలం మారుతోంది..వానాకాలంలోనూ ఎండలే

రుతుపవనాలు వచ్చినా తగ్గని భానుడి ప్రతాపం హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కాలం మారుతోంది. వాతావరణ ప్రతికూల పరిస్తితులు గోచరిస్తున్నాయి. పర్వారణ విధ్వంసానికి నిదర్శనంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కానవస్తున్నాయి. నైరుతి …

సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో పోలీసులు పురోగతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): హైదరాబాద్‌ నగరాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసిన సంతోష్‌ నగర్‌ యువతి గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. యువతి పై అత్యాచారం జరగలేదని …

అనాధలను అక్కున చేర్చకుంటాం

పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): అనాధలను కూడా అక్కున చేర్చకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పశు సంవర్ధక శాఖ మంత్రి …

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాజుకుంటున్న జల వివాదం

ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డుకు మరో లేఖ ! హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం సద్దుమణగటం లేదు. ఒకరి మీద ఒకరు …

వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించండి

మరోసారి ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వినాయక నిమజ్జనంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనం సందర్భంగా జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు …

తెలంగాణలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు

రోజుకు 1500లకు పైగా కేసులు నమోదు హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో హైదరాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయని ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు. …

విలేకరి ఆకస్మిక మృతి ఎమ్మెల్యే మైనంపల్లి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

మల్కాజిగిరి,ఆగస్ట్‌18(జనంసాక్షి):మల్కాజిగిరి సీనియర్ ఆంధ్రజ్యోతి విలేకరి రామకృష్ణ బుధవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వెంటనే ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను …

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర, దక్షిణ ద్రోణి ఇప్పుడు.. ఉత్తర ఒడిశా, …

బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకుంటాం

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్‌ …

తాజావార్తలు