Main

పరిటాల సిద్దార్థ చుట్టూ బిగుస్తున్న బుల్లెట్‌ ఉచ్చు

విచారణ చేసిన శంషాబాద్‌ విమానాశ్రయ అధికారులు మరోమారు విచారణకు రావాలని ఆదేశం హైదరాబాద్‌,అగస్టు21(జనంసాక్షి): పరిటాల సిద్దార్థ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిద్దార్థను …

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జహీరాబాద్  ఆగస్టు 21 (జనంసాక్షి) జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇండస్ట్రియల్ చైర్మన్ …

కేంద్రమంత్రినైనా అంబర్‌పేట బిడ్డనే

అంబర్‌పేటకు రాగానే తల్లివద్దకు వచ్చినట్లుంది నియోజకవర్గ ప్రజలే నాప్రాణం కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్నాం మాస్కు పెట్టుకుంటే ఎవరికీ ఏవిూ కాదు జన ఆశీర్వాద్‌ సభలో ఉద్వేగానికి …

ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ

ఇబ్రహీంపట్నం ఆగస్టు 21(జనం సాక్షి) ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి  అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్యఅతిథిగా  …

వృద్ధుల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయం:మెజిస్ట్రేట్ సౌజన్య

మల్కాజిగిరి,ఆగస్టు21(జనంసాక్షి) ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం దీన్ దయాల్ నగర్ లోని మారుతి ఓల్డ్ ఏజ్ హోమ్ హెల్త్ …

అంతా కాంగ్రెస్‌ తాను ముక్కలే

కెసిఆర్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారే ప్రజల సమస్యలపై తెగబడ్డోళ్లకే టిక్కెట్లు: రేవంత్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రాజకీయల్లో పేరుమోసిన వారంతా కాంగ్రెస్‌తోనే రాజకీయం ప్రారంభించారని తెలంగాణ పీసీసీ …

కిషన్‌ రెడ్డిది ఫెయిల్యూర్‌ యాత్ర

పర్యాటక మంత్రిగా రూపాయి తెచ్చారా విమర్శలు కట్టిపెట్టాలని మంత్రి ఎర్రబెల్లి హితవు హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర అని తెలంగాణ …

అభివృద్దిలో ముందున్న హైదరాబాద్‌

జలమండలి భద్రతా పక్షోత్సవాల్లో మంత్రి తలసాని హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు …

ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా హరీష్‌ రావు

ప్రకటించిన సొసైటీ కమిటీ హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): ఎగ్జిబిషన్‌ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఎన్నికైనట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తన విన్నపాన్ని మన్నించి …

రైల్వే రిజర్వేషన్‌కు తాత్కాలిక అంతరాయం

హైదరాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్‌ సేవలు పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టంలో డిజాస్టర్‌ రికవరీ …

తాజావార్తలు