Main

తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్ హైదరాబాద్ కు చెందిన పావని ని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన …

బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. …

శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన …

గాంధీకి నిజనిర్ధారణకు వెళ్లిన మహిళా సంఘం నేతల అరెస్టు

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):మహబూబ్నగర్ చెందినటువంటి ఇద్దరూ యువతులు వారి బంధువుల వైద్యం నిమిత్తం గాంధీ హాస్పిటల్ లో వచ్చినప్పుడు వారిపై అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మత్తు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన …

ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలి

టిఆర్‌ఎస్‌ రౌడీయిజంపై పోరాటం చేస్తాం బిజెపి నేతలపై దాడులు సరికాదు: రామచందర్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): గీతానగర్‌లోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌ …

గాంధీ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

రంగంలోకి దిగిన పోలీస్‌ దర్యాప్తు బృందాలు రేపిస్టుల కోసం ముమ్మర గాలింపు కఠినంగా శిక్షించాలంటున్న మహిళా సంఘాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): రాజధాని గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకోవడంతో ఇప్పుడు …

మైనంపల్లికి మంత్రి పదవి రాక ఫ్రస్టేషన్‌

బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్‌ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోవిూటర్ల ఎత్తున …

మహింద్రాకాలేజీలో అడ్మిషన్‌

42లక్షల స్కాలర్‌షిప్‌ కొట్టిన హైదరాబాదీ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): హైదరాబాద్‌ కార్వాన్‌ విద్యార్థి మహ్మద్‌ సోహైల్‌ ఖాన్‌ బంఫర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మహారాష్ట్రలోని పూణెళిలో ప్రతిష్టాత్మక మహీంద్రా యునైటెడ్‌ వరల్డ్‌ …

గజ్వెల్‌లో దళిత సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర …

తాజావార్తలు