Main
తుమ్మల నాగేశ్వరరావు ఓటమి
హైదరాబాద్: పాలేరు తెరాస అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్రెడ్డి కేవలం 1950 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం
హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్ గెలుపొందారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు












