Main

ఒకరి మేనిఫెస్టో కాఫీకొట్టే స్థితిలో..  టీఆర్‌ఎస్‌ లేదు

– కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసిందో చెప్పాలి – ఉత్తమ్‌ వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారు – పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – టీఆర్‌ఎస్‌ 100 …

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు..  అధికారమే పరమావది

– అమలుకాని హావిూలతో రెండు పార్టీలు మోసం చేస్తున్నాయి – హావిూలపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు బహిరంగ చర్చకు సిద్ధమా? – ఆరెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో …

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

– 22న మేనిఫెస్టోను విడుదల చేస్తాం – టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుందని, అందుకే …

నేడు సద్దుల బతుకమ్మ భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 9 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి చేస్తుంటే చూడడానికి రెండు కండ్లు సరిపోవు. తెలంగాణ ఆడపడచులకు …

కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్‌ది

వారికి ప్రజలే బుద్ది చెబుతారు: చారి హైదరాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలాచారి అన్నారు. కుంభకోణాల చరిత్ర …

కాంగ్రెస్‌ కసరత్తు కొలిక్కి వచ్చేనా

దసరా నాటికి పేర్లు ఖరారుపై నేతల ఎదురుచూపు హైదరాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): మహాకూటమి పొత్తుల లెక్కలు తేలనప్పటికీ… అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒకవైపు పొత్తుల …

19న టీడీపీ తీర్థంపుచ్చుకోనున్న నందీశ్వర్‌గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆశయాల కోసమే …

తెరాసలో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదు

– అదో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ – షోకాజు నోటీసులివ్వకుండానే నన్ను సస్పెండ్‌ చేశారు – గిరిజన రిజర్వేషన్‌లు కోరినందుకే తనను సస్పెండ్‌ చేశారా? – తాను …

అభివృద్ధి, సంక్షేమ పథకాలే..  టీఆర్‌ఎస్‌ ను గెలిపిస్తాయి

– విషకూటమికి కుట్రలను తిప్పికొట్టండి – ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు విస్మరించారు – ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : త్వరలో జరగబోయే …

తెరాస నాలుగేళ్ల పాలనలో..  అవినీతి అక్రమాలే!

– తెలంగాణ నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు – ప్రాజెక్టుల వ్యయం కంటే 30శాతం అదనంగా ఖర్చుచేశారు – మేం అధికారంలోకి రాగానే అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం …

తాజావార్తలు