Main

 ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. తాజా ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ …

కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్ విజ‌యం

హైద‌రాబాద్‌: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపొందారు. టీఆర్ఎస్ ఇప్ప‌టికే జగిత్యాలలో గెలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీఆర్ఎస్ గెలిచిన రెండో స్థానంగా …

11గం.కు ఫలితాలు ఇలా

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11గంటలకు అధికార తెరాస పార్టీ ఒక స్థానం(జగిత్యాల)లో విజయం సాధించి, 92 స్థానాల్లో ఆధిక్యంలో …

తెలంగాణ భవన్‌లో సంబురాలు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. సుమారు 90 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యంలో ఉంది. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు …

జగిత్యాలలో  టీఆర్‌ఎస్ విజయం

 హైదరాబాద్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత తన మార్క్ చూపించుకున్నారు. కనీసం రెండు నెలల పాటు అక్కడే మకాం వేసిన …

తెలంగాణ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల 

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి, అక్బరుద్దీన్‌ ఒవైసీ విజయం సాధించారు. ఆయన వరుసగా ఐదోసారి ఎన్నికల్లో గెలుపొందడం విశేషం

ఆధిక్యంలో హరీశ్‌, కేటీఆర్‌ టీఆర్ఎస్ లీడ్

సిద్దిపేట: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి, తాజా మాజీ మంత్రి హరీశ్‌రావు దూసుకుపోతున్నారు. మూడో రౌండ్‌ ముగిసే సరికి ఆయన 19,925 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. …

కూకట్‌పల్లిలో  ఇదీ పరిస్థితి..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం …

శబరిమలైకు ఆర్టీసీ అద్దె బస్సులు 

హైదరాబాద్‌: రైళ్లు నాలుగునెలల ముందే నిండిపోయాయి. విమాన టికెట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లలేని పరిస్థితి.. ఎలాగైనా నిర్దేశించిన కాలంలోనే శబరిమలైకు వెళ్లాలి.. …

ఐదు రాష్ట్రాల్లో కౌంటింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణతో పాటు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీలకు …