జిల్లా వార్తలు

భూపాలపల్లి స్మార్ట్ పాయింట్ పై కేసు నమోదు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ పై వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార …

స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతరలో, ఉత్సాహంగా,సందెపు రాళ్ళ, పోటీలు

కృష్ణ,(జనంసాక్షి): మండలం గుడేబల్లూర్ గ్రామం, స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సోమవారం ఉత్సాహంగా, సందెపురాళ్ళ (చేతితో రాయి) ఎత్తే పోటీలు ఘనంగా …

వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం

` అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపేసిన చైనా..! ` అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయస్కాంతాల సరఫరా బంద్‌ బీజింగ్‌(జనంసాక్షి):అమెరికా` చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత …

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తాం

` ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు త్రాగు, సాగు నీరందిస్తాం. ` కులగణన దేశానికి రోల్‌మోడల్‌ ` 42% బీసీలకు రిజర్వేషన్‌ తీర్మానం ` ఎస్సీ వర్గీకరణ బిల్లు …

భారాసపై కక్షతో కాళేశ్వరంను నిర్లక్ష్యం చేస్తున్నారు

`ఇది కాలం పెట్టిన శాపం కాదు.. కాంగ్రెస్‌ శఠగోపం ` అంబేడ్కర్‌ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం ` దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి : కేటీఆర్‌ …

కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం …

కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని అసత్యాలు మాట్లాడుతున్నారు

వివరాలు తెలుసుకోకుండా విమర్శలు సరికాదు మండిపడ్డ ఎంపి చామల కిరణ్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ వాస్తవాలకు దూరంగా మాట్లాడారని కాంగ్రెస్‌ ఎంపీ చామల …

కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లను నరకలేదు

` జంతువులను కూడా చంపలేదు ` తెలంగాణపై ఎందుకిలా మాట్లాడారో ప్రధాని చెప్పాలి ` తెలంగాణ భాజపా నేతలు ప్రధాని మోదీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ` …

పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే…వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ …

తెలంగాణ పోరాటాలన్నీ భూమికోసమే..

` భూరికార్డు అత్యంత ప్రాధాన్యం ` ధరణి’తో ఎన్నో సమస్యలు.. అందుకే ‘భూభారతి’ తెచ్చాం ` పోర్టల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ` రైతులకు నష్టం చేసిన …