తెలంగాణ

 తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన

వచ్చే మూడు గంటల్లో హైదరాబాద్‌లో వర్షాలు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న …

ప్ర‌భుత్వంపై ట్రోలింగ్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు

సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వాన్ని, అందులో భాగస్వాములను, వ్యక్తులను, వ్యవస్థలను.. భ్రష్టు పట్టించే వారిని ఉపేక్షించవద్దని, క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కట్టడి చేయాలని, అవసరమైతే జైలుకు …

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే …

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి.. మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.. పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.. ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక …

    నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం ప్రారంభం.. 

హైదరాబాద్‌: తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో జల విహారానికి సిద్ధమైంది. ఈ మేరకు ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే రోజు …

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. …

డైట్ చార్జీల పెంపుపై హర్షం

బోనకల్ నవంబర్ 2 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు డైట్ మరియు కాస్మెటిక్ చార్జీలు పెంచినందుకు తెలంగాణ …

పెద్ద శబ్దం.. అంతా భయానకం

ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా …

కలుషిత మోమోస్ తిని మహిళ మృతి

హైదరాబాద్, జనం సాక్షి; నాసిరకమైన ఆహార పదార్థాలతో తయారు చేసినటువంటి మోమోస్ కారణంగానే రేష్మ బేగం అనే గృహిణి మృతిచెందిన కేసులో పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి …

ఇథనాల్‌ ఫ్యాక్టరీని ఎత్తివేయకపోతే తీవ్ర ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుంది

గద్వాల నడిగడ్డ, నవంబరు1 జనం సాక్షి బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్ర రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించబోయే …