తెలంగాణ

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టాలి

` మోదీకి కేటీఆర్‌ విజ్ఞప్తి ` ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి …

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని …

ఇంకెన్నాళ్లీ మతరాజకీయాలు?

` భాజపాకి కులం, మతం పేరుతో పబ్బగడుపుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు ` వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? ` రాష్టాన్రికి ఏం చేశారో కిషన్‌ …

పేదల కన్నీటిని తుడిచేందుకే ‘భూభారతి’

` రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో కొత్త చట్టం తెచ్చాం ` ధరణితో ఇష్టారీతిన భూ బదలాయింపులు ` పైసా ఖర్చు లేకుండా భూభారతిలో …

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

` హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు ` సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు ` టోక్యోలో …

అకాల వర్షంతో నగరం అతలాకుతలం

` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా ` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ` పరిస్థితిపై …

ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,

పవన్ కల్యాణ్ భార్యపై ట్రోలింగ్… ఘాటుగా స్పందించిన విజయశాంతి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని …

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..

  రేవంత్‌ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు న్యూ ఢిల్లీ – కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ …

మే 14న మిస్ వరల్డ్ టీం రాక

ములుగు ప్రతినిధి, (జనంసాక్షి) : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పను విజిట్ చేయడానికి మిస్ వరల్డ్ టీం మే 14న రాబోతున్నదని, అన్ని …

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తాం

` ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాకు త్రాగు, సాగు నీరందిస్తాం. ` కులగణన దేశానికి రోల్‌మోడల్‌ ` 42% బీసీలకు రిజర్వేషన్‌ తీర్మానం ` ఎస్సీ వర్గీకరణ బిల్లు …