తెలంగాణ

క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 38 మంది న‌క్స‌లైట్లు మృతి!

తెలంగాణ‌ (జనంసాక్షి):   తెలంగాణ‌-చ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని బీజాపూర్ జిల్లా ధ‌ర్మ తాళ్ల‌గుడెం ప‌రిధిలోని క‌ర్రెగుట్ట‌ల్లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు స‌మాచారం. గ‌త‌వారం …

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. బీఆర్ఎస్‌పై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పై… బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో …

రాష్ట్రంలో భగభగమంటున్న సూర్యుడు… రెండు రోజులు జాగ్రత్త!..

హైదరాబాద్ (జనంసాక్షి): తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే …

వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయితే..

అప్పుడప్పుడు పలువురి వాట్సాప్ ఖాతాలు హ్యాక్ అవుతుంటాయి. రాజకీయ నాయకులు లేదా సెలబ్రిటీలవి ఎక్కువగా హ్యాక్ అయినట్లు చూస్తుంటాం. దీంతోపాటు వ్యాపారులు లేదా పలువురు మధ్యతరగతి ప్రజల …

కౌడిపల్లి వద్ద రెండు కార్లు ఢీ.. చిన్నారి సహా దంపతులు మృతి

మెదక్ జిల్లా: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి మెదక్ …

ఉరుములు, మెరుపులతో రెండురోజులపాటు వర్షాలు

` భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో రానున్న రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ శనివారం హెచ్చరించింది. …

మోదీకి కేటీఆర్‌ దాసోహం

` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు ` భాజపాతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ్‌హైదరాబాద్‌(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే …

మాకు బలంలేదు.. అందుకే పోటీచేయలేదు

` హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నాం ` హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో ప్రభుత్వం అరాచకాలు ` 17 నెలల్లో తెలంగాణకు …

ఇంటర్‌ ఫలితాలు 22న

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు.గత నెల 5 నుంచి 25వ …

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

` ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలి ` మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని …