తెలంగాణ

డివిజన్ల పునర్విభజనపై మంత్రి ఆగ్రహం

వరంగల్‌, (జనంసాక్షి): నగరంలో డివిజన్ల పునర్విభజనపై మంత్రి సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేకుండా డివిజన్లు పునర్విభజన చేశారంటూ అధికారలపై మండిపడ్డారు.

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకరవర్గంలో పార్టీ పరిస్థితులపై నేతలతో చంద్రబాబు …

బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బెయిల్‌ స్కాం కేసుపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డిని జైలు అధికారులు కోర్టులో హాజరుపరిచారు.

ఆదిలాబాద్‌ నేతలతో చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులపై  నేతలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.

ఏసీబీ కోర్టులో గాలి జనార్దన్‌రెడ్డిని హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌ : బెయిల్‌ కుంభకోణం కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ఈ ఉదయం హాజరుపరిచారు.

వాయిదా పడిన ఐసెట్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి:) జూన్‌ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు …

ఆరు పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ : స్థానిక  సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సమాయత్తం చేసేందుకు నేటి నుంచి నాలుగు రోజులపాటు అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు …

నేడు ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి:) ఎంసెట్‌ `2013 ఫలితాలు ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌ఏఎఫ్‌యూలో ఉప ముఖ్యమంత్రి ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి దామోదర …

పెద్దకొండూరును సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. గ్రామంలో రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా ఏర్పాటు చేసిన వలస …

23 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టుకున్న పోలీసులు

కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం కొత్తతండాలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 23 క్వింటాళ్ల నల్లబెల్లం, క్వింటాల్‌ పటికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.