తెలంగాణ

ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు

మేయర్‌ హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్‌ …

నేడు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు

హైదరాబాద్‌ : మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ సదస్సు ఈ ఉదయం 9.30 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. మద్య నియంత్రణ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు …

ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ దాడులు

కడప జిల్లా : జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లిలో ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. 18 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం

లోకాయుక్త ఎదుట హాజరైన అధికారులు

హైదరాబాద్‌ : బత్తిన సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై వివరణ ఇచ్చేందుకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, నాంపల్లి …

సీఎల్పీ ముందు బైఠాయించిన డీఎల్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రి వర్గం నుంచి భర్తరఫ్‌కు గురైన కాంగ్రెస్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ శాసన సభాపక్ష కార్యాలయం ముందు బైఠాయించారు. ఇవాళ ఆయన శాసన సభా …

ఆర్టీసీ ఆన్‌లైన్‌ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ : ఆర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ. 20 వేలు, ఐపీ అడ్రస్‌లు, …

సీఎల్పీ వద్ద హైడ్రామా, మీడియా హాల్‌కు తాళం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయం వద్ద మంగళవారం హైడ్రామా నెలకొంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన రవీంద్రారెడ్డి ఈ రోజు మద్యాహ్నం ఒంటిగంటకు సీఎల్పీలో ప్రెస్‌మీట్‌ …

మావోయిస్టు నేత చంద్రన్న భార్యకు 14 రోజుల రిమాండ్‌

ఖమ్మం : నిన్న అరెస్టు చేసిన మావోయిస్టు అగ్రనేత చంద్రన్న భార్య రాధ, వృధ్వీ రాజ్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ …

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడిరచిన ఏబీవీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడిరచారు. దీంతో విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ …

ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారింది :కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయిందని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అరోపించారు. ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్‌ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ …