తెలంగాణ

మందుపాతర్లు స్వాధీనం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలం అవడం ప్రాంతంలోని మామిడి తోటల్లో ప్రత్యేక పోలీసు దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మందుపాతర్లు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని …

ఆర్టీఏ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడి

బిక్కనూర్‌ : నిజామాబాద్‌ జిల్లా బిక్కనూర్‌ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు …

సచివాలయంలో కేబినేట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇది సీమాంధ్ర మహిళా కమిషన్‌: తుల ఉమ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర మహిళా కమిషనను పునరుద్దరించి తెలంగాణకు సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తులా ఉమ అన్నారు. ఇవాళ ఆమె …

ఇంకుడు గుంతల అవగాహణ సదస్సు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగరంలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు నగర మేయర్‌ జాగ్రత్త చర్యలు ప్రకటించారు. ఇవాళ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన  ఇంకుడు గుంతల అవగాహనా సదస్సు మేయర్‌ …

హస్తిన బాట పట్టనున్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలతో హస్తిన వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలపై అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఢల్లీిలో మకాం వేసిన బొత్స మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ …

పుంగనూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు

సమావేశం హైదరాబాద్‌ : చిత్తూరు జల్లా పుంగనూరు నియోజకవర్గ నేతలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సమావేశమయ్యారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులపై నేతలతో చంద్రబాబు …

గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయిన స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ తో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. సమవేశంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై …

పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.28 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఓయూ ఉపకులపతి సత్యనారాయణ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. …

మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 15 లేదా 17 న ఎన్నికల …