విజయసాయి రెడ్డిని ప్రత్యేక ఖైదీగా పరిగణించాలి
హైదరాబాద్,(జనంసాక్షి): విజయసాయి రెడ్డిని ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): విజయసాయి రెడ్డిని ప్రత్యేక కేటగిరి ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశించింది.
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్`2013లో ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సాయి సందీప్రెడ్డి ఇంజినీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ ఫలితాలను మంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. మెడికల్లో 80.79 శాతం ఉత్తీర్ణత సాధించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్లో వచ్చిన మార్కులతో సహా ర్యాంకులను ప్రకటించారు.