తెలంగాణ
శాసన సభాపతితో డీఎల్ భేటీ
హైదరాబాద్ : శాసనభాపతి నాదెండ్ల మనోహర్తో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సమావేశమయ్యారు. మంత్రిగా డీఎల్ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
రచయిత మైనంపాటి భాస్కర్ కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ (68) ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు