తెలంగాణ

ఇనుప ఖనిజం పరిరక్షణ యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌ : బయ్యారం ఉక్కు ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ఇనుప …

సమ్మె నోటీపు ఇచ్చిన టీఎంయూ, ఈయూ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ ఎండీకి గుర్తింపు సంఘాలైన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌లె సమ్మెనోటీసు ఇచ్చాయి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని , రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 …

ఆర్టీసి ఎంప్లాయిన్‌ యూనియన్‌, టీఎంయూ సమ్మె నోటీసు

హైదరాబాద్‌ : ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్‌ , టీఎంయూ సమ్మె నోటీస్‌ ఇచ్చాయి. జూన్‌ 10లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. అర్టీసీలో ఒప్పంద కార్మికుల …

పాల్వంచ కేటీపీఎస్‌ సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి: పాల్వంచ కేటీపీఎస్‌లోని 10వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీడీపీ మహానాడుకు హాజరైన హరికృష్ణ

హైదరాబాద్‌, జనంసాక్షి: గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఉదయం గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు …

మంత్రాలు చేస్తున్నారని దంపతులపై దాడి చేసిన స్థానికులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సంజయ్‌ బస్తీలో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దంపతులపై స్థానికులు ఉదయం దాడి చేశారు. దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల …

టీజేఏసీ బయ్యారం యాత్ర ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇనుప ఖనిజ పరిరక్షణ యాత్ర పేరుతో బయ్యారానికి ప్రచారయాత్రను జేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రారంభించారు. సీఎం కిరణ్‌ బయ్యారం ఉక్కు విషయంలో అహంకారంతో మాట్లాడుతున్నాడని …

కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : కేటీపీఎస్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎన్‌ సేవలను

విస్తరిస్తాం -మంత్రి కోట్ల రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌, పెద్దషాపూర్‌ రైల్వేస్టేషన్లను రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి …

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు మహానాడులోని చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో సంతకం చేశారు.