తెలంగాణ

47కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఈరోజు వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య ఉదయం 11 గంటలకే 47కి చేరింది. కృష్ణా, విశాఖ , విజయనగరం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, …

దేవేందర్‌గౌడ్‌కు చంద్రబాబు పరామర్శ

హైదరాబాద్‌ : తెదేపా నేత దేవేందర్‌గౌడ్‌ను ఆ పార్టీ అధ్మక్షుడు చంద్రబాబు నాయుడు  ఈరోజు ఉదయం పరామర్వించారు. దేవేందర్‌గౌడ్‌ ఇటీవల అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన నేపథ్యంలో …

విజయవాడలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదపుతున్నాయి. ఆదివారం విజయవాడ, కాకినాడలలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. రామగుండం లో 44.6, నిజామాబాద్‌లో …

వడదెబ్బతో 117 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో శనివారం వడదెబ్బ తీవ్రతకు మృతి చెందిన వారి సంఖ్య 117కు చేరింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 18 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం …

కిరణ్‌ సర్కార్‌ ప్రజలను గాలికి వదిలేసింది: బీజేపీ

హైదరాబాద్‌, జనంసాక్షి: కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి విమర్శించారు. వారికి పదవులు, కుర్చీలు …

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 28న ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ …

దేశాన్ని డిజైన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేంద్ర మంత్రి ఆనంద్‌ శర్మ హైదరాబాద్‌ : డిజైనింగ్‌ హబ్‌గా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కేంద్ర వాణిజ్య ,పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్‌శర్మ అన్నారు. వచ్చ …

దేవాదాయ ధర్మాదాయ కార్యాలయంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : బొగ్గుల కుంటలోని దేవాదాయ ధర్మాదాయ కమిషనర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను …

వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: వడదెబ్బకు ఆర్టీసీ బస్సులోనే వ్యక్తి మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రయాణికుడు నందిపేట నుంచి నిజామాబాద్‌ వస్తుండగా మృతి చెందాడు. …

మద్యం వ్యాపారులను ఎన్నికలకు దూరంగా ఉంచాలి

మద్యబహిష్కరణ వేదిక హైదరాబాద్‌ : మద్యం వ్యాపారులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్వచ్ఛంద మద్యబహిష్కరణ వేదిక డిమాండ్‌ చేసింది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరూ మద్య …