తెలంగాణ

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 27,050, 22 క్యారెట్ల 10 …

చిన్నారుల మరణాలపై సీఎం ఆరా

హైదరాబాద్‌ : నీలోఫర్‌ సహా వివిధ ఆస్పత్రుల్లో పెరిగిన చిన్నారుల మరణాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అరా తీశారు. వీటిపై దిద్దుబాటు చర్చలను తీసుకోవాల్సిందిగా ఆరోగ్య శాఖ కార్యదర్శి …

రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

రామగుండం: కరీంనగర్‌ జిల్లా రామగుండంలో ఈరోజు 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు నిజామాబాద్‌లో 46, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వడదెబ్బకు 13 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ఉగ్రరూపం కొనసాగుతోంది. వడదెబ్బకు ప్రజల ప్రాణాల గాలిలో కలిసిపోతున్నాయి. ఈరోజు ఉదయమే వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృతిచెందారు. ఆదిలాబాద్‌ జిల్లాలో …

శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రికెట్‌ బుకీ అరెస్టు

హైదరాబాద్‌ : క్రికెట్‌ బుకీ మహ్మద్‌ యాఈను శంషాబాద్‌ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి దుబాయి వెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు …

మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు

ఖమ్మం జిల్లా : భద్రాచలం-చింతూరు, ఏడుగురాళ్ల-మల్లంపల్లి రహదారిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. తమను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరుతూ బస్తర్‌ జిల్లా అదివాసీ సంఘం పేరుతో గోడపత్రికలు …

బాన్పువాడలో రేపు టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరం

నిజామాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలో కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమంలో నిర్వహించనుంది. రేపు బాన్పువాడలో టీఆర్‌ఎస్‌ శిక్షణా శిబిరాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. రాబోయే …

24న సమావేశం కానున్న స్టీరింగ్‌ కమిటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 24 న ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని టీఎన్టీవో భవన్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో …

రాష్ట్రమంతటా 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. రెంటచింతలలోగురువారం అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీలు నమోదు కాగా, రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత …

యూడీసీ చేతివాటం రూ. 3 కోట్లు స్వాహా

ఖమ్మం, జనంసాక్షి: ఎన్‌ఎన్‌పీ మానిటరింగ్‌ డివిజన్‌లో యూడీసీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ చేతివాటం ప్రదర్శిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఉద్యోగుల పేరిట 2008 నుంచి వేతనాలు అతను …