తెలంగాణ

రేపటి బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌ : విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ …

భీవితిలో ఆమ్ల వర్షం

బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై దొంగల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్‌ వద్ద బస్సుపై …

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామవావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల అతని ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు …

సిలిండర్ల లారీ బోల్తా ఘటనలో మరొకరు మృతి

గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో …

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

మచిలీపట్నం : కృష్ణా  విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు 23 అండర్‌ గ్రాడ్యుయేషన్‌  పరీక్షలు …

మంత్రి సారయ్యకు చేదు అనుభవం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం …

బొత్సతో డిప్యూటీ సీఎం, జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

సునీతా లక్ష్మారెడ్డి ఇంటిముందు ఆందోళనకు దిగిన అంధులు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన …