తెలంగాణ

లారీ- కారు ఢీ: ముగ్గురు మృతి

రంగారెడ్డి, జనంసాక్షి:  బంటారం మండలం బొక్నారం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుమ చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. లారీ-కారు …

ఎంజీబీఎస్‌ నిలిచిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్షల బంద్‌ నేపథ్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఎంజీబీఎస్‌ ఇవాళ ఖాళీగా కనిపిస్తుంది. ఈ …

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌,జనంసాక్షి:  జిల్లా వ్యాప్తంగా వామపక్షాల బంద్‌ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. కరీంనగర్‌, గోదావరిఖని, సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్‌ బస్టాండ్ల వద్ద టీఆర్‌స్‌, పీజేపీ, టీడీపీ, వామపక్ష నేతలు బస్సులను …

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్‌ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు …

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర …

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. …

శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. …

విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే …

బొత్సతో రాజనర్సింహ, జానా భేటీ

హైదారాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు కేసులో మంత్రి ధర్మాన ప్రాసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.