తెలంగాణ

నగరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలిసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నలుగురు సభ్యుల నకిలీ నోట్ల ముఠాను టాన్స్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువైన నకిలీ పోలీసులు …

35కు చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. శుక్రవారం 293 మందిని బలితీసుకోగా ఈరోజు వడదెబ్బకు 35 మంది మృతి చెందారు. మృతులు వివరాలు… ప్రకాశం7, నల్గొండ …

భానుడి భగభగకు అగ్నిగోళంగా మారిన రాష్ట్రం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ రోజు ఉదయం నుంచే భానుడి భగభగ మొదలైంది. విజయవాడలో 47, నెల్లూరు 43.5, రామగుండం 46, కాకినాడ 46, నిజామాబాద్‌ 44, హైదరాబాద్‌ …

దర్శకుడు బాపు సతీమణి కన్నుమూత

హైదరాబాద్‌, జనంసాక్షి: సినీ దర్శకులు బాపు సతీమణి భాగ్యవతి (75) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రవేటు …

తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు

హైదరాబాద్‌ : జీడిమెట్ల సంజయ్‌గాంధీ నగర్‌లోని తిరుమల రెసిడెన్సీలో వరుస చోరీలు జరిగాయి. ఈ చోరీల్లో 10 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 17 …

భానుడి భగభగలు

విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్ర అగ్ని గోళంలా తయారవుతోంది. సూర్యని భగభగలకు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయానికే …

తండ్రిని హత్య చేసిన కొడుకు

నిజామాబాద్‌ :ఓ కుమారుడు కన్న తండ్రిని హత్య చేసిన దారుణ ఘటన డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన భూమయ్య తన తండ్రి గంగారాం …

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 29 మందిపై కేసులు

హైదరాబాద్‌ : నగర ట్రాఫిక్‌ పోలీసులు  డంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జూబ్లిహిల్స్‌ వద్ద  జరిపిన తనిఖీల్లో 12 కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్‌ చేశారు. మరోవైపు బేగంపేట లైఫ్‌ …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానుక ప్రకటించిన కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కిరణ్‌ సర్కార్‌ శుక్రవారం కానుక ప్రకటింంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 6.84 శాతం మేర డీఏ పెంచింది. ఈ ఏడాది జనవరి …

కేంద్రమంత్రి చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవినీతికి పాల్పడిన కేంద్ర మంత్రి చిరంజీవిపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓయూ జేఏసీ బృందం సీబీఐ జేడీ లక్ష్మినారాయణ …