తెలంగాణ

172 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్‌ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.

బాలికలదే పైచేయి

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.

ప్రథమ స్థానంలో చిత్తూరు

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 94.92 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో …

88.08 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్ధసారథి ఫలితాలను విడుదల చేశారు. 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.24 …

దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని భాజపా యువజన మోర్చా కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. సింహాచలం, వేములవాడ దేవాలయాల్లో గోవుల మృతికి నిరసనగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. …

సీఐఎన్‌ఎఫ్‌ సేవలు కీలకం

హైదరాబాద్‌ఉ : ఎయిర్‌ఫోర్స్‌లు, మెట్రో రైల్వే స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్‌ సేవలు కీలకంగా మారాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ఆర్పీఎస్‌ సింగ్‌ అన్నారు. హకీంపేటలోని సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ …

ఐసెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 256 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఈ పరీక్ష …

ఐపీఎల్‌ నేడు

హైదరాబాద్‌: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు హైదరాబాద్‌ , రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: జిన్నారం మండలం గడ్డిపోచారంలో ఉన్న ఒక టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద …

తెలంగాణలో విజృభించిన భానుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండం 42 డిగ్రీలు, …