తెలంగాణ

పార్టీల అధ్యక్షులే అఖిలపక్షానికి రావాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ అధినేత అధినేత కల్వకుంట్ల …

న్యాయవాదులపై విచారణ జీవోను

బేషరతుగా నిలిపివేయాలి : కోదండరామ్‌ కోదాడ, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదులపై విచారణ చేపట్టాలని విడుదల చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని …

మాల మహానాడు కార్యకర్తల ఆందోళన

హైద్రాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ మాల మహారాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు, కాంగ్రెస్‌ విస్తృత …

ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. …

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని …

పాటను బంధిస్తే కోటి గొంతుకలౌతాం

విమలక్క నిర్భందంపై మండిపడ్డ తెలంగాణవాదులు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క గొంతునొక్కాలని చూస్తే ఊరుకోబోమని వక్తలు హెచ్చరించారు. …

అఖిలపక్షంపై నేతల ఆగ్రహం

ఒకపార్టీ ఒకే వైఖరి చెప్పాలి :కేటీఆర్‌ హైదరాబాద్‌: అఖిలపక్షానికి హాజరయ్యే పార్టీలున్ని ఒకే వైఖరి ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే …

మూడో రోజు టీఆర్‌ఎస్‌ పల్లెబాట

హైదరాబాద్‌: తెలంగాణ పది జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పల్లెబాట మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. పల్లెలన్ని గులాబీ జెండాలతో కళకళలాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సహంతో ఉరకలేస్తూ పల్లెబాట చేపడుతున్నారు. …

టీఆర్‌ఎస్‌ పల్లెబాట ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ బుధవారం పల్లెబాట ప్రారంభించింది. ఈ పల్లెబాట తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలో కొనసాగనుంది. పల్లెబాటలో తెలంగాణవాదులు హుషారుగా పాల్గొంటున్నారు. …

హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు. కడప పార్లమెంట్‌ సభ్యుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం  మరోసారి చుక్కెదురయింది. ఆరు రోజుల క్రితం …