172 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిఫత్ పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత నమోదయింది.
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.
హైదరాబాద్: ఐపీఎల్-6లో భాగంగా నేడు హైదరాబాద్ , రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.